Revanth Reddy | దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిపరుడైన అదానీకి దోచిపెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నిత్యం విమర్శలు చేస్తుంటారు. అదానీ ఇచ్చే పైసలతోనే బీజేపీయేతర ప్రభుత్వాలను మోదీ పడగొడుతు�
మూడు దేశాల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భారత్ నుంచి బయలుదేరారు. నవంబర్ 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయాన దేశాల్లో ఐదు రోజుల పాటు పర్యటిస్తారు.
Rahul Gandhi | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాదిరిగానే ప్రధాని నరేంద్రమోదీకి జ్ఞాపకశక్తి లాస్ అయిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మధ్య మేం ఏది మాట్లాడ�
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలోని (Medical College) నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో (NICU) అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పది �
Rahul Gandhi | భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పార
PM Modi | భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓ ఆదివాసీ మహిళకు తమ ప్రభుత్వం అత్యున్నత రాష్ట్రపతి పదవిని ఇచ్చి గౌరవించిందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ను రాష్ట్రపతి
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని మోదీ పాదాలు తాకేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే మోదీ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. నితీశ్ కుమార్ చేతులు పట్టుకున్నారు. ఈ వీడియ�
AIIMS Darbhanga: బీహార్లోని దర్బంగాలో ఎయిమ్స్ వైద్యశాలకు ఇవాళ ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సుమారు 12 వేల కోట్ల ఖరీదైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ సర్కారు కట్టుబడి ఉ
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ బుధవారం జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరుగుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమ
Siddaramaiah | కర్ణాటక ఎక్సైజ్ శాఖ (Karnataka excise department)లో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi).. ఆ ఆరోపణలను నిరూపించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) డిమాండ్ చేశారు.
రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, ఐఏఎస్ పీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం మహేశ్�
మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వసూళ్లకు పాల్పడుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఆ పార్టీ రాజ కుటుంబానికి డబ్బులు అం
PM Modi: భారత పరిశ్రమలకు రతన్ టాటా ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రతన్ జీని గుర్తు చేస్తూ ప్రధాని మోదీ ఇవాళ నివాళి సందేశం వినిపించారు. తన ఎక్స్ అకౌంట్లో ఆయన ఆ ఆర్టి