ధరల కట్టడిని ఆర్బీఐ కాకుండా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని, మోదీ దౌత్యంతో ముడిచమురును రష్యా నుంచి చౌకగా కొనుగోలు చేస్తూ ధరల్ని అదుపు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గొప్పలుచెప్�
వివిధ జిల్లాల సమీకృత పరిపాలనా భవనాల ప్రారంభోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన బహిరంగ సభలు దేశానికి కొత్త పొద్దును వాగ్దానం చేసే చారిత్రక వేదికలుగా నిలుస్తున్నాయి.
దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించాలని ప్రజల నుండి డిమాండ్ వస్తున్నది. ఇది రాజకీయ కాంక్ష కాదు..ఈనాటి అనివార్య పరిస్థితుల్లో ముఖ్య అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స�
కాంగ్రెస్పై ఆశలు ఆవిరైపోయి, జాతీయత, దేశభక్తి అని చెప్పుకొనే బీజేపీకి అవకాశం ఇస్తే.. నమ్మి నానబోస్తే-పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది దేశ ప్రజల పరిస్థితి. దేశాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా న�
Minister KTR | తెలంగాణ రాష్ట్రాన్ని ఫెయిల్యూర్ స్టేట్గా చూపించాలనుకున్న ప్రధాని మోదీ సర్కారు.. తాను తీసుకున్న గోతిలో తానే పడిన చందంగా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కాంగ్రెస్, బీజేపీ మధ్య బట్టల యుద్ధం నడుస్తున్నది. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఖరీదైన టీ షర్ట్ ధరించారు. దీంతో ‘రాహుల్ రూ.41 వేల విలువైన తెల్లని
భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రూ. 41,000 విలువైన బుర్బెర్రీ టీషర్ట్ ధరించి పాదయాత్రలో పాల్గొంటున్నారని బీజేపీ ఎద్దేవా చేయగా కాంగ్రెస్ దీటైన కౌంటర్ ఇచ్చింది.
CM KCR | ప్రత్యామ్నాయ శక్తి కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావాలన్నారు. కేసీఆర్ మాత్రమే దేశాన్ని బాగు చేయగలరని
హైదరాబాద్: బ్రిటీష్ మహారాణి రెండవ ఎలిజబెత్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎలిజబెత్ మూడు సార్లు ఇండియాలో పర్యటించారు. 1961లో తొలిసారి ఆమె భారత్ను విజిట్ చేశారు. ఆ పర్యటన తర్వాత భారత్తో క్వీన
2014లో మోదీ అధికారంలోకి రాగానే ‘మేకిన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. సెల్ఫోన్ మొదలు అత్యాధునిక యుద్ధ విమానాల వరకు అన్నీ మనదేశంలోనే సొంతంగా తయారు చేస్తామని, భారత్ను ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తా�
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇండియా గేట్ వద్ద 28 అడుగులతో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి తెలంగాణలోని ఖమ్మం గ్రానైట్ను వాడారు. 280 మెట్రిక్ �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘మైండ్ గేమ్’ ఆడుతున్నది. మోదీ-షా కేంద్రంగా ఈ ఆటలు సాగుతున్నాయి. మత విద్వేషాలను సమాజంపై వదిలి బీజేపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. పచ్చగా, ప్రశాంతంగా ఉన్న రాష్ర్టా�