సీఎం కేసీఆర్తోనే దేశమంతా దళితబంధు సాధ్యమవుతుందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తమకు దళితబంధు కావాలని ఇతర రాష్ర్టాల్లోని దళితులు ప్రధాని మోదీని నిలదీస్తున్నారని గుర్తుచేశారు.
నిధుల కోసం వెంపర్లాడుతున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీసింది.
Shinzo Abe funeral:జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. నిప్పాన్ బుడోకన్ హాల్లో నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం ప్రధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని, అమె�
అచ్ఛేదిన్ కోసం దేశ ప్రజలు ఆశగా ఎదురు చూసి విసిగిపోయారు. తమ బతుకుల్లో మంచి రోజులు ఎప్పుడొస్తాయని ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీ�
దేశవ్యాప్తంగా బీజేపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయ జెండా ఎగురవేయాలనే అత్యుత్సాహంతో వారు రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారు.
Minister Jagdish Reddy | సీఎం కేసీఆర్పై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విషం చిమ్ముతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Minister KTR | కేంద్రం రైతులపై కత్తి కట్టిందని, వారిని రైతు కూలీలుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భం�
మట్టినే నమ్ముకొని కాయకష్టం చేసే రైతుల నోట్లో కేంద్రం మట్టి కొడుతున్నది. ఓవైపు మార్కెట్లను మూసివేస్తూ... మరోవైపు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోళ్లను బంద్ చేస్తూ రైతులు పంటలను అమ్ముకొనే దారి లేకుండా చేస్తు�
కొత్తగా నామినేట్ అయిన ట్రస్టీలను ప్రధాని మోదీ స్వాగతించారు. కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యం పీఎం కేర్స్ ఫండ్ పనితీరును విస్తరిస్తుందని తెలిపారు.
దశరథ్ ఓ సన్నకారు రైతు. ఎకరా భూమితో కుస్తీ పడుతున్నాడు. తిరిగేందుకు ఓ టూవీలర్ ఉంది. పంటల కోసం రెండున్నర లక్షల అప్పు చేశాడు. గత మే నెలలో ఉల్లిపంట కోశాడు. కానీ అప్పుడు ధర సుమారు పది రూపాయలు మాత్రమే ఉంది. దాంతో