Minister KTR | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వం కాదని.. ఇది అటెన్షన్ డైవర్షన్ ప్రభుత్వమని విమర్శించారు. అసలు దేశ సమస్యల నుంచి ప్రజల దృష
కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలు జైపూర్, ఆగస్టు 23: ప్రధాని మోదీ రాజకీయ జీవితం, పరిపాలనపై రాసిన ఓ పుస్తకాన్ని భగవద్గీతతో పోల్చారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. రాజస్థాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో �
హైదరాబాద్ : సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు.. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ ధ్వజమ�
'ప్రధాని మోదీజీ..గుంతలమయంగా మారిన భావ్నగర్-సోమనాథ్ రోడ్లపై ప్రయాణించండి' అని గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చూడసామ విమల్భాయ్ కనాభాయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆగస్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అతిపెద్ద సవాల్ ఏడాదిన్నర వ్యవధిలో ఏడు రాష్ర్టాల్లో ఎన్నికలు మోదీ, అమిత్ షాకు గుజరాత్.. నడ్డాకు హిమాచల్ ప్రతిష్ఠాత్మకం కర్ణాటక, మధ్యప్రదేశ్లను నిలుపుకోగలరా? రాజస్�
మునుగోడుకు ఎందుకొస్తున్నవ్ షా కృష్ణాలో వాటా ఇవ్వనందుకా? హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం ఎందుకు తేల్చడంలేదో అమిత్ షా చెప్పాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ�
85 శాతం కంపెనీలు లాభాల్లోనే అయినా పెట్టుబడుల ఉపసంహరణ రోడ్డునపడ్డ లక్షల మంది ఉద్యోగులు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకున్నట్టు.. కేంద్రంలోని మోదీ సర్కారు లాభాల్లో ఉన�
న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశీయ చమురు ఉత్పత్తిదారులపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ తగ్గింపు ఊహించినదేనని శుక్రవారం విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే దేశీయ మార్కెట్లో సరిపడా సరఫరా ఉన్నప్పటికీ విమానయా
పేదలకు సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా సేవలు చేయటం దేశానికి మంచిది కాదన్న ప్రధాని మోదీకి తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ దిమ్మదిరిగే ప్రశ్నలు సంధించారు.
రాజగోపాల్రెడ్డి బలుపుతోనే ఉప ఎన్నిక రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వల�
న్యూఢిల్లీ : నేరస్తులకు బీజేపీ మద్దతు పలుకడం మహిళల పట్ల ఆ పార్టీ వైఖరిని తేటతెల్లం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ తరహా రాజకీయాల పట్ల ప్రధాని న�