Minister Harish rao | దేశానికి, తెలంగాణకు ఏం చేశావని అడిగి తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం ఎంతవరకు భావ్యమని ప్రధాని మోదీని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రత్యర్థుల తిట్లే తనకు
తెలంగాణ నల్లబంగారంగా ప్రతిసిద్ధికెక్కిన సింగరేణిని ప్రైవేటీకరించటంలేదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్టపగలే పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒక్కో బొగ్గుబ్లాకును క్రమక్రమంగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుత�
దేశం పతనం దిశగా పరుగులుతీస్తుంటే, ప్రశ్నించాల్సిన పాత్రికేయం మౌనంగా ఉండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మీడియా మోదీయాగా మారిందన్న �
ప్రతి మాటలో సీఎం కేసీఆర్పై విషం చిమ్మడం తప్ప తెలంగాణకు ప్రధాని మోదీ ఒక్క రూపాయి ఇచ్చింది లేదని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో ఓడిపోయామనే అక్కసుతోనే మోదీ మాట్లాడుతున్నారని �
రామగుండంలో శనివారం నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీ సభ అట్టర్ ప్లాప్ అయింది. జనం లేక పలు గ్యాలరీలు వెలవెలబోయాయి. హడావిడిగా నింపే ప్రయత్నం చేసినా ఫలించలేదు. బీజేపీ నాయకులు జన సమీకరణ కోసం ప్రయత్నం చేసినా
ఏమీ ఇవ్వని మోదీ ఎందుకొస్తున్నావ్..’ అంటూ తెలంగాణ నిలదీసింది. ‘మోదీ గోబ్యాక్' అంటూ నినదించింది. మోదీ పర్యటన నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచే సింగరేణి కోల్బెల్ట్ సహా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హో�
పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్లు కట్టిస్తున్నామని ప్రచారం చేసుకునే మోదీ ప్రభుత్వం.. ఢిల్లీలో పేదల కోసం కట్టిన ఇండ్లను మాత్రం ఇవ్వకుండా మోకాలడ్డుతున్నది.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్ఎఫ్సీఎల్)ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రూ.6,338 కోట్ల నిధులతో పునరుద్ధరించిన ఆర్ఎఫ్సీఎల్ను శనివారం మధ్యాహ్నం ఆయన సందర�
Minister Jagadish reddy | తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
PM Modi | దేశ సంపదను పెట్టుబడిదారులకు అమ్మేస్తూ.. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ అభిృద్ధికి ఏమి చేయని మోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల జూలకంటి రంగారెడ్డి, సీపీఐ జిల�