మతాల పేరుతో కొట్టుకోవాలని ఎవరు చెప్పారు? రాముడా? కృష్ణుడా? ఏసుక్రీస్తా? అల్లానా? ఎందుకు కొట్లాట? ఎవరి కోసం కొట్లాట? హిజాబ్, హలాల్ పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం తినాలో, ఏం వినాలో డిక్టేట్ చేస్తున్నరు ఎం
ఆధారాలు లేని ఆరోపణలకు భయపడం ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ అంటే భయమని, అందుకే కేసీఆర్ను ఏమీ చేయలేక ఆయన చుట్టూ ఉన్నవాళ్లపై నిరాధారణమైన ఆరోపణలు చే
పలు రాష్ర్టాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోసేందుకు బీజేపీ ఏకంగా రూ.6,300 కోట్లు ఖర్చు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఇంత భారీ మొత్తాన్ని బీజేపీ ఖర్చు చేసి ఉండకపోతే తినే తిండి
Gujarat | ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో మరోసారి మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కచ్ జిల్లాలోని భుజ్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భుజ్లోని మాధాపూర్లో పాల వ్యాపారం నిర్వహించే ఓ
Chada Venkat reddy | భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత దేశంలో ప్రధాని మోదీ.. కులచిచ్చు, మతచిచ్చు పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి (Chada Venkat reddy)
ఏ తెలంగాణ కావాలి మనకు: కేసీఆర్ మతపిచ్చికి లొంగితే మళ్లీ పాత తెలంగాణే.. మోసపోతే గోసే.. బతుకులు ఆగమైతయి జాగ్రత్త స్వార్థ, నీచ, మత పిచ్చిగాళ్లను తరిమి కొట్టాలె.. ఆకుపచ్చ తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలె మౌనంగ�
బండి సంజయ్ చెప్పులు మోశారు. ఎవిరివి? అమిత్ షావి. ఎవరాయన? కేంద్ర హోంశాఖ మంత్రి. బీజేపీకి బాస్ కాని బాస్! కేంద్రంలో, బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత పెద్ద పవర్ సెంటర్. అలాంటాయన చెప్పులను ఒక రాష్ట్ర �
ప్రశాంతతకు నెలవుగా.. సామరస్యానికి ప్రతీకగా, అభివృద్ధికి చిరునామాగా ఉన్న హైదరాబాద్లో అల్లర్లను రెచ్చగొట్టే కుట్రలో ఇదొక భాగం. రాజాసింగ్ను సస్పెండ్ చేసి.. ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేనట్టుగా పైకి దృశ్
తన అసమర్థ విధానాలతో దేశ ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఇప్పటికైనా పెట్రో పన్నుభారం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక
హైదరాబాద్ : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తగ్గిన ముడిచమురు ధరల మేరకు పెట్రో
Minister KTR | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వం కాదని.. ఇది అటెన్షన్ డైవర్షన్ ప్రభుత్వమని విమర్శించారు. అసలు దేశ సమస్యల నుంచి ప్రజల దృష
కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలు జైపూర్, ఆగస్టు 23: ప్రధాని మోదీ రాజకీయ జీవితం, పరిపాలనపై రాసిన ఓ పుస్తకాన్ని భగవద్గీతతో పోల్చారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. రాజస్థాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో �
హైదరాబాద్ : సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు.. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ ధ్వజమ�
'ప్రధాని మోదీజీ..గుంతలమయంగా మారిన భావ్నగర్-సోమనాథ్ రోడ్లపై ప్రయాణించండి' అని గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చూడసామ విమల్భాయ్ కనాభాయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆగస్