హైదరాబాద్ : నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రధానిని ప్రశ్నించాల్సి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చేసిన ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అయినను పోయి రావలె హస�
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వీడ్కోల సందేశం వినిపించారు. సభలో చాలా భావోద్వేగ వాతావరణం నెలకొన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నో చ�
మోదీ పాలనలో ఎన్పీఏల మాటున భారీ మోసం కాకులను కొట్టి గద్దలకు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం నాడు మేధోసంపత్తి.. నేడు పెట్టబడుల వలస జాతిపితను దూషించుకున్న దేశమున్నదా? ప్రధాని, నీతి ఆయోగ్ తమాషా చేస్తున్నారా? నే�
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ చెప్పే మాటలకు, సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం సున్నా అని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ప్రొఫెసర్ జయశంకర్గారి స్నేహితుడు ప్రొఫెసర్ ముంగేఖర్�
హైదరాబాద్ : నీతి ఆయోగ్ చేసిన సిఫారసులే బుట్టదాఖలైన పరిస్థితేంటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రగతిభవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. ‘ఇవ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బూత్లో ఆయన ఓటేశారు. ఎంపీలు కూడా తమ ఓటు హక్కును విన�
ఇకనైనా జీఎస్టీని తొలగించి, నేత కార్మికులను ఆదుకోవాలి మోదీకి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం లేఖ హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): చేనేత కళాకారులకు గొప్ప గొప్ప హామీలిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ మాట�
దేశంలోని పేదలందరికీ 2022 నాటికి ఇల్లు కట్టిస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ, ఆ హామీ ఏమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నిలదీశారు