న్యూఢిల్లీ: ఇవాళ 23వ కార్గిల్ విజయ్ దివస్. 1999లో ఇదే రోజున కార్గిల్ యుద్ధం ముగిసింది. హిమాలయ పర్వత శ్రేణులను పాకిస్థాన్ ఆక్రమణదారుల నుంచి ఆ రోజున మళ్లీ భాతర సైన్యం చేజిక్కించుకున్నది. కార్గిల్
ఎన్టీపీసీ రిజర్వాయర్లో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఈ నెల 30న ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. రూ.423 కోట్లతో చేపట్టిన 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ను ఇటీవలే ఉత్పత్తి �
హస్తంపార్టీలో ముసలం.. పావులు కదుపుతున్న కమలం సీఎం బఘేల్, మంత్రి సింగ్దేవ్ అమీతుమీ ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన బీజేపీ రాయ్పూర్, జూలై 22: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అంతరించిపోయే దశలో ఉన్న కా
ధరల పెరుగుదల, జీఎస్టీపై విపక్షాల ఫైర్ లోక్సభ సోమవారానికి వాయిదా మోదీ 2.0 హయాంలో ప్రకటనల ఖర్చు 900 కోట్లు: రాజ్యసభకు కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, జూలై 22: ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై విపక్ష పార్టీ నేతల నిరసనల�
ప్రధాని మోదీ పదే పదే ఊదరగొడుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ డొల్లతనానికి సంబంధించి రోజుకో ఉదాహరణ బయటపడుతున్నది. బీజేపీ చెబుతున్న అభివృద్ధిలో అసలు సరుకెంతో వానచినుకు తేల్చిపారేస్తున్నది.
Gutta Sukender reddy | నిత్యావసరాలపై జీఎస్టీ పెంచడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పాలనలో సామాన్యులు బతకడం చాలా కష్టంగా మారిందని విమర్శించారు.
బీజేపీ విధానాలు ఎంత తలాతోకా లేకుండా ఉంటాయో తెలుసుకోవాలంటే ఒకసారి ఆ పార్టీ ఆరేండ్లుగా అధికారంలో ఉన్న యూపీకి వెళ్లాల్సిందే. పశు వధశాలలను, పశువుల మార్కెట్లను గో రక్షణ పేరుతో యోగి ప్రభుత్వం మూసివేసింది. ఫలి
గుట్టుచప్పుడు కాకుండా కమిటీ వేసిన కేంద్రం మద్దతు ధర చట్టం ఊసే లేకుండా ఎజెండా మార్కెటింగ్ వ్యవస్థ సంస్కరణ పేరుతో.. దొడ్డిదారిన నల్లచట్టాలను తిరిగి తెచ్చే కుట్ర ఇప్పటికే కమిటీలు పనిచేస్తున్న అంశాలే చేర�
దేశంలో అత్యధిక మంది ఆహారంగా తీసుకొనే పాలు, పెరుగు, బియ్యంపై జీఎస్టీని పెంచడంపై మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జీఎస్టీ ఎందుకు పెంచారో.. సమాధానం ఏమైనా ఉన్నదా? మోదీ జీ అని ప
న్యూఢిల్లీ, జూలై 17: సింగపూర్లో జరుగబోయే వరల్డ్ సిటీస్ సమ్మిట్కు వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వకపోవడం ప్రధానికి తగదని, అలా చేయడం పొరపాటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఉన్నత వే�