హైదరాబాద్: గతంలో ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను మంత్రి కేటీఆర్ నిలదీశారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు �
న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధంకర్ నివాళులర్పించారు. �
శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని, దీని కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ జాతి జనులకు పిలుపునిచ్చారు. ‘పంచ ప్రాణాల’ పేరిట ఐదు లక్ష్యాలను నిర్దేశించారు. 76వ స�
భారత స్వతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని నేడు దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నది. దేశం వజ్రోత్సవ సంబురాల్లో నిమగ్నమైన వేళ టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన�
న్యూఢిల్లీ: 76వ స్వాతంత్య్ర దినోత్సవ సంరంభ వేళ .. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్పై ప్రశంసలు కురిపించారు. ఆరోగ్య, డిజిటల్ రంగంలో జరుగుతున్న మార్పుల వల్లే భారత్ అభివృద్ధిలో దూసు�
PM Modi | స్వతంత్రం వచ్చినప్పుడు భారత్ నిలబడలేదని, ముక్కలు చెక్కలవుతుందని చాలామంది అన్నారని ప్రధానిమోదీ చెప్పారు. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచిందన్నారు.
PM Modi | దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర వేడుకల వేదికైన ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Modi) జాతీయ జెండాను
బీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్రమోదీ పదవీ కాలం లో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేకపోయారని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమ�
కోట్ల మంది ప్రజలు, వేలమంది ఉద్యోగులు దశాబ్దాలపాటు స్వేదం చిందించి నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలన్నీ అడ్డికి పావుశేరు కాడికి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికే
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రధాని మోదీ తన దోస్తుల కోసం దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శించారు. ఆయన స్నేహితులు ఎందుకు పన్నుల మినహాయింపులు పొందారో? వారి కో�