న్యూఢిల్లీ, జూలై 17: సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడంపై విపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలద
అహ్మదాబాద్, జూలై 17: ఫొటోను చూడగానే ఏదో గ్రహశకలం పడి రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడిందని అనుకుంటున్నారా? కానేకాదు. గుత్తేదారులతో అవినీతిపరులైన అధికారులు కుమ్మకైతే అభివృద్ధి పనులు ఎంత నాసిరకంగా ఉంటాయో.. తెలి
మీ ఈ వ్యాఖ్యలు మంచివే అంటారా? బీజేపీ, ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ చురకలు హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్�
దేశమంతా బహిరంగ మలవిసర్జన రహితమైంది’.. ‘అన్ని గ్రామాలకు విద్యుదీకరణ పూర్తయ్యింది’.. ‘గ్రామ గ్రామానికీ రోడ్డు సదుపాయం ఉంది’.. ‘దేశంలోని ప్రతీ పేదవాడు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందుకుంటున్నాడు’.. గత నెలలో జీ-
పేదలకు ఉపశమనం కలిగించే దృష్టితో ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలపై ప్రధాని మోదీ కన్నెర్ర చేశారు. ఇదంతా తాయిలాల సంస్కృతి అంటూ మండిపడుతున్నారు. దేశాభివృద్ధికి ఇవి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. 296 కి�
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ఉన్న నరేంద్రమోదీని ఇరికించేందుకు కాంగ్రెస్పార్టీ దివంగత నేత అహ్మద్ పటేల్ కుట్రపన్నారని, ఆ కుట్రలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ప్రమేయం ఉన్నదని గుజరాత్ పోలీ
ఉచిత హామీలతో దేశాభివృద్ధి కుంటుపడుతుందని ఇలాంటి వాటిని ఉత్తరాది స్వీట్ రెవ్దితో పోల్చిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీటుగా స్పందించారు.
హైదరాబాద్ : దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్రం ప్రకటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం చెప్పింది నిజమైతే ఆ వివరాలను ప్రజల ముందు పెట్టాలన�
న్యూఢిల్లీ : అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతున్నది. చరిత్రలో తొలిసారి డాలర్కు 80 రూపాయలకు చేరగా.. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. రాహుల్ గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలు ప్�
జలౌన్: యూపీలోని బుందేల్ఖండ్లో సుమారు 296 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్వేను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీలోని ఏడు జిల్లాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. సుమారు 14,850 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు.
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మొన్నటివరకూ ప్రజల వేషధారణ, భాషలపై నియంతృత్వ ధోరణి ప్రదర్శించిన బీజేపీ సర�
నాటి కామెంట్లను గుర్తుచేస్తున్న ప్రజలు అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ అథఃపాతాళానికి పడిపోవటంపై ప్రజలు తమదైన శైలిలో కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. గొప్ప నాయకత్వం ఉంటేనే రూపాయి కూడా
కేంద్రం అనుసరిస్తున్న తీరు దుర్మార్గం 42 రోజులుగా సీఎమ్మార్ నిలిపివేతా? రాష్ట్రంలో సంక్షోభంలో రైస్ ఇండస్ట్రీ దక్షిణాదిపై ఉద్దేశపూర్వకంగా అణచివేత మిల్లుల్లో ధాన్యం తడిసి 2500 కోట్ల నష్టం ఫెడరేషన్ ఆఫ్ �
ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న బీజేపీ మాజీ నేత ఆశిష్ దేశ్ముఖ్ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశాన్ని 75 రాష్ర్టాలుగా విభజించాలని కోరుతూ ప్రధాని మోదీకి తా�
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలలో అంగబలం, అర్థబలం అధికంగా ఉన్న పార్టీ కాబట్టి తమ అభీష్టం మేరకు ఒక మహాసమావేశం నిర్వహించడం పెద్ద పనేమీ కాదు. ఇక భారీ ప్రదర్శనలు, �