అస్సాంలో వ్యక్తి అరెస్టు.. విడుదల నాగావ్, జూలై 10: దేశంలో పెరిగిపోతున్న పెట్రో, నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణంపై దేవతల వేషంలో మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టినందుకు ఓ వ్యక్తిపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశా�
సీఎం కేసీఆర్ ఉపన్యాసం పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్కు అద్భుతమైన లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావ�
దేశంలో గుణాత్మక మార్పు రావాలని, అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. దేశం ప్రమాదంలో ఉంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ దేశానికి కొత్త ఎజెండా కావాలన్నారు. జాతీయ ర�
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని, బీజేపీ అసమర్థత వల్ల దేశం పరువుపోతున్నదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఆయన ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. దేశం�
హైదరాబాద్ : ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విరుచుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా�
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీకి కూడా శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స గతే పడుతుందని పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ విమర్శించారు. కోల్కతాలోని సీల్దా మెట్�
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనా! మోదీ సర్కారు చర్యలపై నిపుణుల మండిపాటు న్యూఢిల్లీ, జూలై 9: ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన మరుసటి రోజే రాజ్యసభకు నలుగురు సభ్యులను నామినేట్ చేయటం ఎం�
న్యూఢిల్లీ : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతికి నివాళిగా శనివారం దేశ వ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలపై జాతీయ జెండాలను సగ
ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భూసేకరణ గెజిట్ల విడుదలలో ఎడతెగని జాప్యం చేస్తున్న కేంద్రం 4 నెలల క్రితమే 8 యూనిట్లు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2 యూనిట్ల భూసేకరణకే గెజిట్ వి
మహబూబ్నగర్ : ప్రపంచంలో ఎక్కడలేని విధంగా వంట గ్యాస్ ధరలు మన దేశంలోనే ఆకాశాన్నంటాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. వంట గ్యాస్ ధరలు తగ్గించకపోతే మరో పోరాటం తప్పదని ఆయన కేంద్ర ప్రభ�
న్యూఢిల్లీ : భారత్తో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ప్రత్యేక అనుబంధం ఉంది. భారత్ యొక్క రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ను 2021లో అబేకు ప్రకటించింది. 2014లో యూపీఏ గవర్నమెంట్లో గణతంత్ర ది�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలపై ప్రజలు భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై జనం కన్నెర్ర జేస్తున్నారు. వర్షం కురుస్తున్న�
గ్యాస్ ధర పెంపుతో వంట గదుల్లో మంటలు ప్రపంచంలోనే అత్యధిక రేటుకు గ్యాస్ అమ్ముతున్న మోదీ రాయితీకి రాం రాం చెప్పి ప్రజలపై దొంగదాడి చేస్తున్నారు మోదీ పాలన చూసి అరాచకత్వం సైతం సిగ్గు పడుతున్నది ద్రవ్యోల్బ�