‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం’ 2014 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ దేశ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ఇదీ. అయితే..
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలు నిత్యకృత్యమయ్యాయి. చట్టసభల్లో నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా హక్కులను కాలరాస్తున్నది బీజేపీ. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చకు తావివ్వకప�
నిరుద్యోగులకు ధోకా ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికలప్పుడు హామీ గత ఏడేండ్లలో భర్తీ చేసింది కేవలం 7 లక్షల ఉద్యోగాలు పార్లమెంటులో స్వయంగా చెప్పిన మంత్రి జితేంద్రసింగ్ 7 లక్షల ఉద్యోగాలకు 22 కోట్ల మంది దర�
ఫొటోను చూడగానే భయంతో ఒళ్లు జలదరిస్తున్నది కదూ. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా షెండ్రిపడా ప్రాంతంలోనిదీ చిత్రం. షెండ్రిపడా గ్రామం నుంచి తమ గూడానికి వెళ్లాలంటే అక్కడి ఆదివాసీలు మధ్యలో ఉన్న తాస్ నదిని దా�
ప్రధానితో విడిగా సమావేశం గురించి చర్చలు న్యూఢిల్లీ, జూలై 27: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చేనెల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో విడిగా సమావేశం అవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చాంశమైంది. దీన
మోదీ ఎనిమిదేండ్ల పాలనలో దేశంలో మున్నెన్నడూ లేని విధంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. క్షీణిస్తున్న రూపాయి విలువ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త వి�
న్యూఢిల్లీ: ఇవాళ 23వ కార్గిల్ విజయ్ దివస్. 1999లో ఇదే రోజున కార్గిల్ యుద్ధం ముగిసింది. హిమాలయ పర్వత శ్రేణులను పాకిస్థాన్ ఆక్రమణదారుల నుంచి ఆ రోజున మళ్లీ భాతర సైన్యం చేజిక్కించుకున్నది. కార్గిల్
ఎన్టీపీసీ రిజర్వాయర్లో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఈ నెల 30న ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. రూ.423 కోట్లతో చేపట్టిన 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ను ఇటీవలే ఉత్పత్తి �
హస్తంపార్టీలో ముసలం.. పావులు కదుపుతున్న కమలం సీఎం బఘేల్, మంత్రి సింగ్దేవ్ అమీతుమీ ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన బీజేపీ రాయ్పూర్, జూలై 22: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అంతరించిపోయే దశలో ఉన్న కా