మోదీ పాలనలో ఎన్పీఏల మాటున భారీ మోసం కాకులను కొట్టి గద్దలకు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం నాడు మేధోసంపత్తి.. నేడు పెట్టబడుల వలస జాతిపితను దూషించుకున్న దేశమున్నదా? ప్రధాని, నీతి ఆయోగ్ తమాషా చేస్తున్నారా? నే�
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ చెప్పే మాటలకు, సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం సున్నా అని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ప్రొఫెసర్ జయశంకర్గారి స్నేహితుడు ప్రొఫెసర్ ముంగేఖర్�
హైదరాబాద్ : నీతి ఆయోగ్ చేసిన సిఫారసులే బుట్టదాఖలైన పరిస్థితేంటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రగతిభవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. ‘ఇవ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బూత్లో ఆయన ఓటేశారు. ఎంపీలు కూడా తమ ఓటు హక్కును విన�
ఇకనైనా జీఎస్టీని తొలగించి, నేత కార్మికులను ఆదుకోవాలి మోదీకి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం లేఖ హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): చేనేత కళాకారులకు గొప్ప గొప్ప హామీలిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ మాట�
దేశంలోని పేదలందరికీ 2022 నాటికి ఇల్లు కట్టిస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ, ఆ హామీ ఏమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నిలదీశారు
ఆత్మ నిర్భర్ భారత్కు సూచికగా మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడానికి చరాఖాను ఉపయోగించగా.. ప్రధాని మోదీ.. భారత్కు ఎంతో ప్రత్యేకమైన ఖాదీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జీఎస్టీ విధించారని.. ఇదేనా మీ
త్వరలోనే పహల్ పథకం ఎత్తివేత! వంటగ్యాస్కు ఇక సబ్సిడీ పోయినట్టే న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ వదిలించుకొంటున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, మరో సబ్సిడీ పథకానికి మంగళం పాడేందు�
మితిమీరిన అమిత్షా స్వామిభక్తి న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయం తీసుకోనిదే నేడు ప్రపంచదేశాలు ఏ అంశంపైనైనా ఎలాంటి నిర్ణయం తీసుకోవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతీయ పతాక�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ ప్రహ్లాద్ మోదీ ధర్నా చేపట్టారు. జీవన వ్యయం పెరిగిపోయిన ప్రస్త