భారత జాతికి వాటితో పొసగదట.. నిపుణుల కమిటీ వింత సూచనలు న్యూఢిల్లీ, జూలై 14: పాఠ్య పుస్తకాల్లో చరిత్ర తారుమారు చేయడం, హిందీ రుద్దడం అయిపోయాయి. ఇప్పుడు బడిపిల్లల నోటికాడి ముద్ద మీద కన్నేసింది మోదీ సర్కారు. జాత�
పార్లమెంట్లో నిషేధిత పదాల ఉత్తర్వులపై విపక్షాల ఫైర్ న్యూఢిల్లీ, జూలై 14: ప్రజల వేషధారణ, భాషలపై ఇప్పటికే నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్న మోదీ సర్కారు మరో అడుగు ముందుకేసింది. తమ అసమర్థ పాలనను ఎండగడుతున్న
విపత్తు సాయం చేయడంలోనూ వివక్షే వరద నష్టాలపై స్పందించని కేంద్ర సర్కారు బీజేపీ పాలిత రాష్ట్రాలకే దండిగా నిధులు అడగకపోయినా గుజరాత్కు 500కోట్లు తెలంగాణకు ఇచ్చేందుకేమో చేతులు రాలే సొంతడబ్బుతో రాష్ట్ర సర్క�
ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ పర్యటన నేపధ్యంలో ప్రధాని టార్గెట్గా ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించారు. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ హిమాయత్నగర్, జూలై 13 : ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ వారికి కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి�
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం (జూలై 17) అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంటు ఉభయ స�
కొత్త పార్లమెంట్ భవనంపై భారీ జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడంపై విమర్శలు అధికార విభజనను అపహాస్యం చేశారు.. రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించారు ప్రతిపక్షాలను ఎందుకు ఆహ్వానించలేదు? కేంద్ర ప్రభుత్వ�
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక భవిష్యత్తును మోదీ సర్వనాశనం చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రగతిభవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రాష్ట్రాల ప్రగతి�
బొగ్గు దిగుమతి రూ.లక్షల కోట్ల కుంభకోణం ఢిల్లీలో మీ సర్కారును గద్దె దించి విచారిస్తాం దేశంలో అప్రజాస్వామిక వికృత రాజకీయ క్రీడ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలోనే అసమర్థ ప్రధాని నరేంద్ర మోదీ
ఈటల కాదు.. మోదీ నిలబడ్డా డిపాజిట్ దక్కదు ఆస్తులు కాపాడుకోవడానికే బీజేపీలోకి ఈటల మీడియా సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు గజ్వేల్, జూలై 10: గజ్వేల్ నుంచి ఈటల కాదు కదా.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత