ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' తర్వాత జాతీయ జెండాను భద్రపరిచే విధానాన్ని కేంద్రం దేశ ప్రజలకు సూచించకపోవడం విడ్డూరం. దీంతో జాతి సమున్నత కీర్తిబావుటా అయిన త్రివర్ణ పతాకానికి గౌరవం తగ్గిందా అనిపించింది.
గుజరాత్లో ఎన్నికల దంగల్కు తెరలేచింది. బీజేపీకి ఆత్మవంటి ఈ రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ను సవాల్ చేస్తూ ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎ
‘కేజ్రీవాల్ రైట్హ్యాండే. మా వెంట ఉన్నడు. వాడి వెంట ఉన్న శక్తులు అందరినీ పట్టేశాం. అక్కడి గవర్నర్ నా శిష్యుడే. కర్ణాటకలో 16 మందితో గవర్నమెంట్ను కొలాప్స్ చేసినం. మేం కర్ణాటక ఆపరేట్ చేసినప్పుడు కూడా..
ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ఒప్పుకొన్న సొమ్ములో 50% హైదరాబాద్లో, మిగతా 50 శాతం ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఇస్తామని రామచంద్ర భారతి చెప్పారు. అయితే ముందుగా 50% ఇవ్వడంపై సంతోష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపా
బెంగాల్కు సంబంధించి ‘దీదీ ఆప్కే పార్టీకే చాలీస్ ఎమ్మెల్యే మేరే టచ్మే హై’ అని స్వయంగా ప్రధాన మంత్రే చెప్తున్నారు. ఓ ప్రధాన మంత్రి ఈ విధంగా చెప్పొచ్చా? గత ప్రధాన మంత్రులెవరైనా తమతో ఇతర పార్టీల ఎమ్మెల్�
cm kcr | మా రాజధాని హైదరాబాద్కు వచ్చి నా ప్రభుత్వాన్ని కూలగొడుతా అంటే నేను నిశ్శబ్దంగా ఊరుకోవాలా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన
cm kcr | ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతూ.. స్వైరవిహారం చేస్తున్న ఈ ముఠా చిన్నది కాదు. 24 మంది ఉన్నామని వారే చెబుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ అరాచకాలపై అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR Pressmeet | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకు అతీతంగా కొట్లాడం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు
cm kcr | దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏ మాత్రం వాంచితం కానటువంటి ఈ పరిస్థితులను మార్చాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ దుర్మార్గపు చర్యల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత
cm kcr | బీజేపీ దుర్మార్గపు చర్యలను దేశ ప్రజలు, యువత, మీడియా ముక్తం కంఠంతో ఖండించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇవి వాంఛనీయం కాదు. క్రూరమైన పద్ధతుల్లో జరిగే
CM KCR Pressmeet | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం చాలాచాలా ఈ దేశం యొక్క
పశ్చిమబెంగాల్లో ఫ్లైఓవర్ కూలితే ప్రధాని మోదీ దైవ సందేశం అన్నారు. ఆర్థికవృద్ధి ఆగిపోతే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్టు మోర
minister ktr | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ దేశంలో మోదీకి మించిన ఫేక్ ఇంకెవడు