ధరల పెరుగుదల, జీఎస్టీపై విపక్షాల ఫైర్ లోక్సభ సోమవారానికి వాయిదా మోదీ 2.0 హయాంలో ప్రకటనల ఖర్చు 900 కోట్లు: రాజ్యసభకు కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, జూలై 22: ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై విపక్ష పార్టీ నేతల నిరసనల�
ప్రధాని మోదీ పదే పదే ఊదరగొడుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ డొల్లతనానికి సంబంధించి రోజుకో ఉదాహరణ బయటపడుతున్నది. బీజేపీ చెబుతున్న అభివృద్ధిలో అసలు సరుకెంతో వానచినుకు తేల్చిపారేస్తున్నది.
Gutta Sukender reddy | నిత్యావసరాలపై జీఎస్టీ పెంచడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పాలనలో సామాన్యులు బతకడం చాలా కష్టంగా మారిందని విమర్శించారు.
బీజేపీ విధానాలు ఎంత తలాతోకా లేకుండా ఉంటాయో తెలుసుకోవాలంటే ఒకసారి ఆ పార్టీ ఆరేండ్లుగా అధికారంలో ఉన్న యూపీకి వెళ్లాల్సిందే. పశు వధశాలలను, పశువుల మార్కెట్లను గో రక్షణ పేరుతో యోగి ప్రభుత్వం మూసివేసింది. ఫలి
గుట్టుచప్పుడు కాకుండా కమిటీ వేసిన కేంద్రం మద్దతు ధర చట్టం ఊసే లేకుండా ఎజెండా మార్కెటింగ్ వ్యవస్థ సంస్కరణ పేరుతో.. దొడ్డిదారిన నల్లచట్టాలను తిరిగి తెచ్చే కుట్ర ఇప్పటికే కమిటీలు పనిచేస్తున్న అంశాలే చేర�
దేశంలో అత్యధిక మంది ఆహారంగా తీసుకొనే పాలు, పెరుగు, బియ్యంపై జీఎస్టీని పెంచడంపై మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జీఎస్టీ ఎందుకు పెంచారో.. సమాధానం ఏమైనా ఉన్నదా? మోదీ జీ అని ప
న్యూఢిల్లీ, జూలై 17: సింగపూర్లో జరుగబోయే వరల్డ్ సిటీస్ సమ్మిట్కు వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వకపోవడం ప్రధానికి తగదని, అలా చేయడం పొరపాటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఉన్నత వే�
న్యూఢిల్లీ, జూలై 17: సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడంపై విపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలద
అహ్మదాబాద్, జూలై 17: ఫొటోను చూడగానే ఏదో గ్రహశకలం పడి రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడిందని అనుకుంటున్నారా? కానేకాదు. గుత్తేదారులతో అవినీతిపరులైన అధికారులు కుమ్మకైతే అభివృద్ధి పనులు ఎంత నాసిరకంగా ఉంటాయో.. తెలి
మీ ఈ వ్యాఖ్యలు మంచివే అంటారా? బీజేపీ, ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ చురకలు హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్�
దేశమంతా బహిరంగ మలవిసర్జన రహితమైంది’.. ‘అన్ని గ్రామాలకు విద్యుదీకరణ పూర్తయ్యింది’.. ‘గ్రామ గ్రామానికీ రోడ్డు సదుపాయం ఉంది’.. ‘దేశంలోని ప్రతీ పేదవాడు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందుకుంటున్నాడు’.. గత నెలలో జీ-