పార్లమెంటులో ఒకమాట.. ప్రజల ముందు మరోమాటా? సాగునీటికి నిధులిచ్చినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా సీఎం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం లేదు ప్రధాని మోదీది పసలేని, పేలవమైన ప్రసంగం రైతుబంధు సమితి రాష్ట్ర �
ప్రధానికి నిజాం మునిమనుమడి లేఖ బంజారాహిల్స్, జూలై 3: హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కు చెందిన అరుదైన బంగారు నాణేలతోపాటు నిజాం ఆభరణాలను వెనక్కి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిజాం ముని�
ఎన్నో వాగ్దానాలు, హామీలతో అధికారం చేపట్టిన మోదీ ఎనిమిదేండ్లు అవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మోదీ గెలవడానికి ప్రధాన కారణమైన ‘ఓబీసీల జనగణన’ను కూడా మోదీ అటకెక్కించారు. తాను బీసీనని చెప్పుకొని ఓబీసీ
అమరావతి : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో పర్యటించనున్నారు. అయితే, ఈ పర్యటనకు దూరంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీజేపీ మిత్రపక్షమైన
దేశంలో తప్పు జరుగుతున్నది ఏ ఒక్క హామీని మోదీ నెరవేర్చలేదు 700 మంది రైతులను బలిగొన్నారు సిన్హా గెలిస్తే దేశ ప్రతిష్ఠ పెరుగుతుంది ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలి రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే సభ్యులకు ముఖ్యమంత�
నరేంద్ర మోదీ ప్రధానిగా పనిచేయటం లేదని, తన షావుకారు దోస్త్కు సేల్స్మ్యాన్గా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస
మోదీ నిర్ణయాలతో దేశ ప్రతిష్ఠకు భంగం అంతర్జాతీయంగా భారత్కు తీవ్ర నష్టం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కేసీఆర్ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్న బీజేపీ నే�
సీఎం పిలుపుపై రాజకీయ వర్గాల్లో చర్చ హైదరాబాద్ జూలై 2, (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని, యశ్వంత్ సిన్హాను గెలిపించాలని కేసీఆర్ పిలుపు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చన�
అది ఒక ప్రతిపక్ష నేతను ఉద్దేశించింది వారు బాధపడితే మాట ఉపసంహరణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణభవన్లో గత గురువారం కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేప�
తెలంగాణపై మేం సవతి తల్లి ప్రేమ చూపించడంలేదు.. రాష్ట్రాల వికాసమే దేశ వికాసం.. ఇప్పటికే ఎన్నో నిధులు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కావాలన్నదే మా ఆకాంక్ష. – న్యూఢిల్లీలో తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో కేంద్ర హోం మ�
ఆయనతో కలిసి జాతీయస్థాయిలో పోరాటం దేశంలో ప్రజా ఉద్యమం మొదలైంది రాష్ట్రపతి ఎన్నిక వ్యక్తుల మధ్య కాదు..ఆలోచనలు, సిద్ధాంతాల మధ్య పోటీ ఇది ఆ తరువాత కూడా కొనసాగుతుంది విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన�
హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేం