సామాజిక మాధ్యమాల్లో బీజేపీ ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నదా? అంటే అవునంటున్నాయి తాజా అధ్యయనాలు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి కమలం పార్టీ ఇలాంటి చర్యలకు దిగుతున్నదని చెప్తున్నాయి.
బొమ్మరబెట్టు లక్ష్మీజనార్దన సంతోష్.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో అందరూ ఆసక్తిగా ఆరా తీస్తున్న బీఎల్ సంతోష్ పూర్తిపేరు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో టాప్-4లో ఉన్న కీలకనేత ఈయన.
దేశంలోని అన్ని రాష్ర్టాల పోలీసులకు ఒకే తరహా యూనిఫాం ఉంటే బాగుంటుందని ప్రధాని మోదీ సూచించారు. అందరూ దీనిపై ఆలోచించాలనే ఉద్దేశంతోనే ఈ సూచన చేశానని వివరించారు. రాష్ర్టాలపై దీనిని రుద్దే ఆలోచన లేదని స్పష్ట�
నోట్ల కట్టలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలను తెలంగాణ బిడ్డలు పటాపంచలు చేశారు. బీజేపీ పెద్దలు గద్దల్లా మారి టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు బరితెగించడంపై మండిపడుతున్నారు.
“ మాది ధర్మమైన పార్టీ. మేమంతా ధర్మంవైపే ఉంటాం. గతంలో ఏ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను పడగొట్టలేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించలేదు.
ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి
విద్వేష ప్రసంగం కేసులో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఆజంఖాన్కు మూడేండ్ల జైలు శిక్షపడింది. ఈ మేరకు రాంపూర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. రూ.25వేల జరిమానా కూడా విధించింది. హయ్యర్ కోర్టులో అప్పీల్ చేస�
1996 నుంచి 1998 మధ్యన రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తరువాత, లోక్సభ రద్దయి, మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.
చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాల్సిందే అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇం ద్రకరణ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు బు ధవారం నిర్మల్ నుంచి ఆయన ప్రధానమంత్ర�
Indrakaran Reddy | చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి