ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ హిమాయత్నగర్, జూలై 13 : ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ వారికి కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి�
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం (జూలై 17) అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంటు ఉభయ స�
కొత్త పార్లమెంట్ భవనంపై భారీ జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడంపై విమర్శలు అధికార విభజనను అపహాస్యం చేశారు.. రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించారు ప్రతిపక్షాలను ఎందుకు ఆహ్వానించలేదు? కేంద్ర ప్రభుత్వ�
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక భవిష్యత్తును మోదీ సర్వనాశనం చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రగతిభవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రాష్ట్రాల ప్రగతి�
బొగ్గు దిగుమతి రూ.లక్షల కోట్ల కుంభకోణం ఢిల్లీలో మీ సర్కారును గద్దె దించి విచారిస్తాం దేశంలో అప్రజాస్వామిక వికృత రాజకీయ క్రీడ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలోనే అసమర్థ ప్రధాని నరేంద్ర మోదీ
ఈటల కాదు.. మోదీ నిలబడ్డా డిపాజిట్ దక్కదు ఆస్తులు కాపాడుకోవడానికే బీజేపీలోకి ఈటల మీడియా సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు గజ్వేల్, జూలై 10: గజ్వేల్ నుంచి ఈటల కాదు కదా.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత
అస్సాంలో వ్యక్తి అరెస్టు.. విడుదల నాగావ్, జూలై 10: దేశంలో పెరిగిపోతున్న పెట్రో, నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణంపై దేవతల వేషంలో మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టినందుకు ఓ వ్యక్తిపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశా�
సీఎం కేసీఆర్ ఉపన్యాసం పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్కు అద్భుతమైన లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావ�
దేశంలో గుణాత్మక మార్పు రావాలని, అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. దేశం ప్రమాదంలో ఉంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ దేశానికి కొత్త ఎజెండా కావాలన్నారు. జాతీయ ర�
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని, బీజేపీ అసమర్థత వల్ల దేశం పరువుపోతున్నదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఆయన ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. దేశం�