Hand Loom | రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చేనేత పార్కులు ఏర్పాటు చేశారు. బతుకమ్మ చీరెల తయారీ ద్వారా నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నారు. మంత్రివర్గ�
Minister Errabelli Dayaker Rao | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రధాని మోదీకి మంత్రి ఎర్రబెల్లి దయా�
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ‘ఉచిత’ పథకాలు ప్రకటించటంపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. టాక్స్పేయర్స్ (పన్నులు కట్టేవాళ్లు) చెల్లించిన పన్నుల సొమ్మును ఉచిత పథకాలకు ఖర్చు పెట్టడంపై వ�
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంతో బీజేపీ భయపడుతున్నదని, ఆయనను తెలంగాణకే పరిమితం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
ఉద్యోగాల కల్పన విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులెత్తేశారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని, ఇలాంటి సమయంలో ఉద్యోగాల భర్తీ సాధ్యం కాదని పరోక్షంగా తేల్చేశారు.
Minister KTR | చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా
వ్యక్తి, వ్యవస్థ, సంస్థ... ఏదైనా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. సామాజికంగా ఉనికి సంఘర్షణను, ఆ సంఘర్షణ మూలాన్ని విశ్లేషించడానికి మనిషి చేసే ప్రయత్నం అస్తిత్వ ఉద్యమాలకు బీజం వేస్తుంది.
Minister KTR | ఇది మాటల ప్రభుత్వం కాదు.. ఇది చేతల ప్రభుత్వం.. ఇది చేనేతల ప్రభుత్వం.. ఇది మీ ప్రభుత్వం అని కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గపు ప్రధాని
munugode by poll | బీజేపీ ఒక దుష్ట సంస్కృతికి తెర తీసింది. అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసింది అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద
Minister KTR | మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని, అందుకే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్
bikshamaiah goud | ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ప్రతి ఒక్కరు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో మాటలు చెప్పడమే తప్ప తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి
కొలీజియం వ్యవస్థపై దేశ ప్రజానీకం అసంతృప్తిగా ఉన్నదని, న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వ పరిధిలో ఉండాల్సిన అంశమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్య కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నది.