పెరిగిన ఇంధన ధరలతో కకావికలం ఇంధన ధరలను ఇష్టానుసారంగా పెంచిన కేంద్రం వ్యవసాయంపై కక్షగట్టిన మోదీ సర్కారు ఏడాది వ్యవధిలో డీజిల్పై రూ.30 పెంపు పొలం పనుల్లో యంత్రాలు వినియోగించాలంటే ఇక్కట్లు బీజేపీ సర్కారు
Chef Yadamma | బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ వంటకాలను ఘుమఘుమలాడిస్తాను.. ప్రధాని మోదీ నుంచి మొదలుకుంటే బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలంగాణ వంటకాల రుచులను చూపించి, మైమరిపిస్తానని బండి �
Hyderabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ.. మరో వైపు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. నగ�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మండిపడ్డారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు పడతాయి. అందులో సందేహం లేదు. కానీ, వ
హైదరాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలన చేయరాకపోతే దిగిపో మోదీ.. ప్రపంచ వ్యాప్తంగా దేశం పరువు రోజురోజుకు దిగజారుతోందని కేటీఆర్ మ�
తిరువనంతపురం : కేరళ వయనాడ్లో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలతో మాట్లాడారు. పథకంపై వివరించారు. పథకాన్ని తీసుకువచ్చిన స�
తెలంగాణకు చేసింది ఏమిటో చెప్పాలి జాతీయ సమావేశాల పేరిట వసూళ్ల దందా బీజేపీ బండారం పార్లమెంటులో చెప్తాం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో ప్రధాని మోదీ వంటి మోస�
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలవాల్సిన వారి జాబితా తయారుచేసి బండి సంజయ్ నడ్డాకు అందజేశాడు. అది చూడగానే నడ్డా ముందు నవ్వి తర్వాత ముఖం మాడ్చుకొని బండిని, జాబితాను ఎగాదిగా చూడసాగాడు. ఏం జరుగుతుందో �
విభజించి పాలించడమే ఆ పార్టీ నైజం ప్రభుత్వాలను కూల్చటమే మోదీ పని టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేనేలేదు రాష్ట్ర హామీలు నెరవేర్చకుంటే నిలదీస్తం ఎమ్మెల్యేలు దానం, సురేందర్ హెచ్చరిక హైదరాబాద్, జూలై 1 (నమస్త�
మోదీ.. దమ్ముంటే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో ‘బీసీ విధానం’పై తీర్మానం ఆమోదించండి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, జూలై 1: బీజేపీ ప్రభుత్వానికి దమ్ము, దైర్యముంటే హైదరాబాద్లో జరు�
Minister KTR | ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడండని కేటీఆర్ సూచించారు. పార్టీ డీఎ
CPI Narayana | రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చాలన్నదే బీజేపీ సిద్ధాంతమా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. విచ్చలవిడిగా ఈడీలను ఉసిగొల్పడమే బీజేపీ తీర్మానమా అని నిలదీశారు. ప్రధాని మోదీ ఫెడరల్ స్ఫ�
రేపట్నుంచి హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. రెండు రోజులపాటు ప్రధాని మోదీ తెలంగాణలో ఉంటున్నారు. మూడో తేదీన తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడటానికీ సిద్ధమవుతున్నారు. అంత�