తెలంగాణ రాష్ట్రంలో అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించకుండా, రాష్ర్టానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ప్రధాని మోదీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప�
హామీలు నెరవేర్చాకే రాష్ర్టానికి రావాలి ప్రధాని మోదీకి మంత్రి సత్యవతి సవాల్ మహబూబాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ శక్తి ముందు బీజేపీ ఎంత? అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎద
పలుచోట్ల వెలిసిన ‘బై బై మోదీ’ ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ వరంగల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి/మంచిర్యాలటౌన్/చెన్నూర్/బెల్లంపల్లి టౌన్, జూన్ 30 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల న�
నియోజకవర్గ సమావేశాల్లో గొడవలు సంగారెడ్డి, జూన్ 30(నమస్తే తెలంగాణ)/ఖిలావరంగల్: ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తల సమావేశా లు గొడవలక�
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణకు ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొమ్మిదవ సారి రాబోతున్నారు. గత ఎనిమిది పర్యటనల్లో తెలంగాణకు ఆయన ఇచ్చింది, తెచ్చింది శూన్యం. నిధులు, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడమే కాదు, కనీ
హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందే బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్తో కల
అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గప్పాలు కొట్టిన ప్రధాని మోదీ, పెట్టుబడి ఖర్చులు రెట్టింపుచేసి రైతులను మోసంచేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. డీజ�
గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమేనా? విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు, జూన్ 29: కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్
రాష్ట్ర పోలీసుశాఖ నుంచి 5 వేల మందికి డ్యూటీ హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు జూలై 2, 3 తేద�
నల్లగొండ : గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమా? అని మోదీ సర్కార్ పై విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం వ్యవసాయానికి కేవలం ఆరు గంటల మాత్రమే విద్యుత్ను స�
PM Modi | వచ్చే నెల 2న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. జూలై 2, 3 తేదీల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్లో హోర్డింగ్లు, ఫ�
నిద్రలోనే తుది శ్వాస వ్యాపార దిగ్గజం మృతిపై పలువురి సంతాపం ముంబై, జూన్ 28: దేశీయ వ్యాపార దిగ్గజం షాపూర్ పల్లోంజీ గ్రూపు చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ(93) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయన నిద్రలోనే తుది శ్వాస వి�
ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఉద్యమించిన రైతు సంఘాలు తమ నిరసనలు విరమించుకున్నాయి. సుమారు 800 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారికి పంజాబ్, యూపీ తదితర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని బ