హైదరాబాద్ : పెంచిన గ్యాస్ ధరలపై ప్రజలు భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా విశేష స్ప
ముఖ్యమంత్రి కేసీఆర్ది మచ్చలేని పాలన అయితే, ప్రధాని మోదీది మూర్ఖపు పాలన అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రజలకు నిరాశే మిగిల్చాయని చెప్పారు. బుధ�
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ఈ సందర్భంగా నఖ్వీ సేవలను మోదీ ప్రశంసించారు. కేంద్ర మైనార్టీ �
హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్దే అధికారం అని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మొదటి స్థానం టీఆర్ఎస్దే అని తేల్చిచెప్పారు. రెండు, మూడు స్థానాల్లో ఎవరు ఉంటారో
కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ దారుణ హత్య అనంతరం కశ్మీర్ లోయలో పీఎం ప్యాకేజీ, పండిట్ ఉద్యోగుల పరిస్థితులు మరింతగా దిగజారాయి. తమకు భద్రత కల్పించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు, జమ్ముకశ్మీర్ యంత్రాంగం విఫ�
తెలంగాణకు ప్రతి అంశంలో అన్యాయమే కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయారు దేహ సౌందర్యమే కాదు దేశ సౌభాగ్యమూ చూడు ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కొప్పుల ఫైర్ జగిత్యాల, జూలై 4 (నమస్తే తెలంగాణ): దేశ ప్రధానిగా మ�
ప్రధానమంత్రిగా ఎవరున్నా విభజన చట్టం హామీలను నెరవేర్చాల్సిందే బీజేపీ పాలిత రాష్ర్టాలకు వేల కోట్లు..తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆగ్రహం �
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శ బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు ముషీరాబాద్, జూలై 4: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బీజేపీ నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కోరారు. విభజన కారణంగా తమ రాష్ట్రం విపరీతంగా నష్టపోయిందని, ఆ మేరకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలని ఆ�