దేశం స్వావలంబన సాధించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్భాటంగా ప్రారంభించిన ‘ఆత్మ నిర్భర్ భారత్' పథకం ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ చందంగా మారింది.
అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచో ట.. హంస తూలికలు ఒకచోట.. అలసిన దేహాలొకచోట అని ప్రజాకవి కాళోజీ అన్నాడు. ఇవాళ దేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం పరిపాలన తీరు ఇట్లానే ఉన్నది.
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి బీజేపీకి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన ఆ రూ. 18 వేల కోట్లు నల్లగొండ
బ్రిటిష్ వలస పాలకుల నుంచి విముక్తి పొందిన తర్వాత దేశాన్ని పాలించిన భారత పాలకులు అన్ని వ్యవస్థల్లోనూ బ్రిటిష్ విధానాలనే అమలు చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టం అందుకనుగుణమైనదే.
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని కేటీఆర్ తేల్చిచెప
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మౌనాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఎండగట్టారు.
బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకొంటున్న గుజరాత్ మాడల్ విఫలమైందని, అక్కడ ఇప్పటికీ దళితులపై వివక్ష, దాడులు కొనసాగుతున్నాయని గుజరాత్కు చెందిన దళిత హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ మక్వాన్ పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ గుజరాత్కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. ఆర్నెళ్లలో ఒక్క గుజరాత్ రాష్ర్టానికే రూ.80 వేల కోట్లు కేటాయించ�
Vinod Kumar | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. ఆరు నెలల కాలంలో సుమారు రూ. 80,000 కోట్ల దేశ సంపదను ఒక్క గుజరాత్ రాష్ట్రానికే తరలించారని, మోదీ �
Minister KTR | బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మునుగోడు ఉప ఎన్నిక.. అక్రమ కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించ�
Minister Jagadish Reddy | రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రధాని మోదీ, అమిత్ షా ఇచ్చిన రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులపై జగదీశ్ రెడ్డి హాట్ కామెం�
PM Modi on Mulayam Singh Yadav: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇవాళ కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. ములాయం మృతి పట్ల ప్రధాని మోదీ నివాళి అర్పించార�