ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని మోదీ కలిశారు. ఆ యోధుడి కుమార్తె అయిన 90 ఏండ్ల వయసున్న పసల కృష్ణ భారతిని కలుసుకున్నారు. ఆమె పాదాలను తాకి ఆశీస్సులు తీ�
కరీంనగర్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో 65 శాతం ఉన్న బీసీ వర్గాలపై ప్రధాని మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. యావత్ బీసీ�
ఆంధప్రదేశ్ పర్యటనలో భాగంగా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వై�
జగిత్యాల : తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ రాష్ట్రంపై ద్వేషాన్ని ప్రదర్శించిన ప్రధాని మోదీ కాదు ఖేడీ అంటూ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియా
Talasani Srinivas yadav | దేశం నుంచి బీజేపీని తరమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మోదీ వస్తాడు.. సీఎం కేసీఆర్ ప్రశ్నలకు ఏం జవాబు చెప్తారో?’ అని బీజేపీ శ్రేణులు భారీగా అంచనాలు పెట్టుకుంటే.. మోదీ తన సోది ప్రసంగంతో చికాకు పెట్టించారు. కేసీఆర్ విసిరిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక చ�
దేశాన్ని అదానీ, అంబానీకి అమ్మినందుకేనా ఈ కార్యక్రమాలు? రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఎందుకు అడగలేకపోయారు? రాష్ట్ర బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ బాల సుమన్ ధ్వజం హైదరాబాద్, జూలై 3, (నమస్తే తెలంగాణ): హైదరాబ�
పార్లమెంటులో ఒకమాట.. ప్రజల ముందు మరోమాటా? సాగునీటికి నిధులిచ్చినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా సీఎం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం లేదు ప్రధాని మోదీది పసలేని, పేలవమైన ప్రసంగం రైతుబంధు సమితి రాష్ట్ర �
ప్రధానికి నిజాం మునిమనుమడి లేఖ బంజారాహిల్స్, జూలై 3: హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కు చెందిన అరుదైన బంగారు నాణేలతోపాటు నిజాం ఆభరణాలను వెనక్కి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిజాం ముని�
ఎన్నో వాగ్దానాలు, హామీలతో అధికారం చేపట్టిన మోదీ ఎనిమిదేండ్లు అవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మోదీ గెలవడానికి ప్రధాన కారణమైన ‘ఓబీసీల జనగణన’ను కూడా మోదీ అటకెక్కించారు. తాను బీసీనని చెప్పుకొని ఓబీసీ
అమరావతి : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో పర్యటించనున్నారు. అయితే, ఈ పర్యటనకు దూరంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీజేపీ మిత్రపక్షమైన