ఎన్నికల ముందర ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలు వడోదర, జూన్ 18: ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న స్వరాష్ట్రం గుజరాత్లో రూ.21 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శనివారం శంకుస్�
ప్రధాని నరేంద్రమోదీవి దివాలాకోరు విధానాలు వాటిని తిప్పికొట్టగల సత్తా సీఎం కేసీఆర్కే ఉంది ఖమ్మం కేసీఆర్ కృతజ్ఞత సభలో మంత్రి పువ్వాడ ఎంపీలు వద్దిరాజు, పార్థసారథిరెడ్డికి ఘన స్వాగతం పాల్గొన్న ఎంపీ నామ�
మోదీ తప్పుడు నిర్ణయాలతోనే ఈ దుస్థితి ప్రజాగాయకుడు గద్దర్ విమర్శ వీణవంక, జూన్ 18: అగ్నిపథ్ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లు, ఆయా రాష్ర్టాల్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తే భ�
హైదరాబాద్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి బాధ్యత మోదీ సర్కారే వహించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మీల�
వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తరహాలోనే అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శనివారం కోరారు.
Minister Errabelli Dayaker rao | ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. అగ్నిపథ్ విధానం తీసుకొచ్చి దేశరక్షణతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశార
MLA Vinay bhaskar | మోదీ సర్కార్ అన్ని వర్గాలను అణగదొక్కుతున్నదని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. రాకేశ్ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు, యువకులు
కోపం ఉంటే వీపు మీద కొట్టు.. కానీ పొట్ట మీద కొట్టకు అంటరు! పొట్ట మీద కొడితే ఆ గుండె రగిలిపోతుంది. ఇప్పుడు అగ్నిపథ్ పేరిట కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరించిన తీరు కూడా ఇలాగే ఉన్నదని విశ్లేషకులు అం�
మోదీ, గొటబయ మధ్య డీల్ అక్రమం ప్రాజెక్టుకు మళ్లీ బిడ్డింగ్ నిర్వహించాలి కొలంబో, జూన్ 16: శ్రీలంక దేశం గురువారం ‘స్టాప్ అదానీ’ అని నినదించింది. మన్నార్ విద్యుత్తు ప్రాజెక్టును అక్రమంగా అదానీ గ్రూప్నక�
ఆ పార్టీ నేతలు మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలి కాంగ్రెస్ దివాళా తీసింది.. బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నది ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లకు ఈ పార్టీల కుట్ర శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోం రాష్ట్ర కార్మిక
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త అదానీని విమర్శిస్తూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలను కేంద్రం టార్గెట్ చేయ�
మోదీ మస్ట్ రిజైన్, #స్టెప్ డౌన్ మోదీ.. సోషల్ మీడియా ముక్త కంఠంతో చేస్తున్న డిమాండ్లు ఇవి. ప్రధాని పదవి నుంచి నరేంద్ర మోదీ దిగిపోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నది. ముఖ్యంగా ట్విట్టర్లో మోదీ దిగి�