హైదరాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలన చేయరాకపోతే దిగిపో మోదీ.. ప్రపంచ వ్యాప్తంగా దేశం పరువు రోజురోజుకు దిగజారుతోందని కేటీఆర్ మ�
తిరువనంతపురం : కేరళ వయనాడ్లో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలతో మాట్లాడారు. పథకంపై వివరించారు. పథకాన్ని తీసుకువచ్చిన స�
తెలంగాణకు చేసింది ఏమిటో చెప్పాలి జాతీయ సమావేశాల పేరిట వసూళ్ల దందా బీజేపీ బండారం పార్లమెంటులో చెప్తాం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో ప్రధాని మోదీ వంటి మోస�
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలవాల్సిన వారి జాబితా తయారుచేసి బండి సంజయ్ నడ్డాకు అందజేశాడు. అది చూడగానే నడ్డా ముందు నవ్వి తర్వాత ముఖం మాడ్చుకొని బండిని, జాబితాను ఎగాదిగా చూడసాగాడు. ఏం జరుగుతుందో �
విభజించి పాలించడమే ఆ పార్టీ నైజం ప్రభుత్వాలను కూల్చటమే మోదీ పని టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేనేలేదు రాష్ట్ర హామీలు నెరవేర్చకుంటే నిలదీస్తం ఎమ్మెల్యేలు దానం, సురేందర్ హెచ్చరిక హైదరాబాద్, జూలై 1 (నమస్త�
మోదీ.. దమ్ముంటే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో ‘బీసీ విధానం’పై తీర్మానం ఆమోదించండి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, జూలై 1: బీజేపీ ప్రభుత్వానికి దమ్ము, దైర్యముంటే హైదరాబాద్లో జరు�
Minister KTR | ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడండని కేటీఆర్ సూచించారు. పార్టీ డీఎ
CPI Narayana | రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చాలన్నదే బీజేపీ సిద్ధాంతమా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. విచ్చలవిడిగా ఈడీలను ఉసిగొల్పడమే బీజేపీ తీర్మానమా అని నిలదీశారు. ప్రధాని మోదీ ఫెడరల్ స్ఫ�
రేపట్నుంచి హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. రెండు రోజులపాటు ప్రధాని మోదీ తెలంగాణలో ఉంటున్నారు. మూడో తేదీన తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడటానికీ సిద్ధమవుతున్నారు. అంత�
తెలంగాణ రాష్ట్రంలో అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించకుండా, రాష్ర్టానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ప్రధాని మోదీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప�
హామీలు నెరవేర్చాకే రాష్ర్టానికి రావాలి ప్రధాని మోదీకి మంత్రి సత్యవతి సవాల్ మహబూబాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ శక్తి ముందు బీజేపీ ఎంత? అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎద
పలుచోట్ల వెలిసిన ‘బై బై మోదీ’ ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ వరంగల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి/మంచిర్యాలటౌన్/చెన్నూర్/బెల్లంపల్లి టౌన్, జూన్ 30 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల న�
నియోజకవర్గ సమావేశాల్లో గొడవలు సంగారెడ్డి, జూన్ 30(నమస్తే తెలంగాణ)/ఖిలావరంగల్: ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తల సమావేశా లు గొడవలక�