హైదరాబాద్ : ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి? క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ తప్ప దేశం కాదన�
ఉగ్రవాదుల ఊచకోత నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో ప్రస్తుతం పండిట్లు, ఇతర హిందూ వర్గాలకు చెందిన ఉద్యోగులు, సాధారణ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉగ్రమూకలు సాధారణ పౌరులను పొట్టనపెట్టుకుంటున్నా.. కేంద్ర
అభివృద్ధి చెందిన దేశాల నుంచే కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. వాతావరణ మార్పులకు ఆ దేశాలే ప్రధాన కారణమని తెలిపారు. వాతావరణ మార్పుల్లో భారత్ పాత్ర చాలా చిన్నదని చెప్పా�
15 ఏండ్లు సీఎంగా చేసినా అక్కడ పరిస్థితి మారలేదా? విద్యుత్తు సరఫరాలో తెలంగాణే ఆదర్శం పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని కామారెడ్డి, జూన్ 4: గుజరాత్కు 15 ఏండ్లపాటు సీఎంగా పని చేసిన నరేంద్రమోదీ రెండోసారి దేశ ప్రధా�
Minister Indrakaran reddy | రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రూపురేఖలు మారిపోయాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ.. తెలంగాణకు చేసిందేమీలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ.34,149 కోట్లు..! కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులివి. ఆర్థిక సంఘం ఆదేశించినా.. నీతి ఆయోగ్ చెప్పినా.. విభజనచట్టం స్పష్టంగా పేర్కొన్నా.. తెలంగాణ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్�
దేశ ప్రగతికి తెలంగాణ చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో విషెస్ తెలియజేశారు. రా�
దేశంలో బొగ్గు కొరతపై మాజీ ఐఏఎస్, బొగ్గుమంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అనిల్ స్వరూప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నా డిమాండ్కు సరిపడా బొగ్గును సరఫరా చేయడంలో కేంద్రం విఫలమవ్వడంత�
దమ్ముంటే రాష్ర్టానికి కేంద్ర నిధులు తీసుకురా 8,995 కోట్ల కేంద్ర బకాయిలు పట్టుకురా సిఫార్సుల కింద రావాల్సిన 34,149 కోట్లు తెప్పించు ఎంపీ బండి సంజయ్కి మంత్రి హరీశ్రావు హితవు పల్లె, పట్టణ ప్రగతికి ఇప్పటికే 1,711 ఖ�
దేశానికి అన్నంపెట్టే రైతన్నపై ప్రధాని మోదీ కక్ష కట్టారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు. మోదీ ఎనిమిదేండ్ల కాలంలో దేశానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
ప్రధాని మోదీకి తన దుస్తులపై ఉన్న శ్రద్ధ దేశంపై లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఎద్దేవా చేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో �
సంగారెడ్డి : దేశ చరిత్రలోనే ప్రధానిగా ఉండి చాలా అంశాల్లో మాట తప్పి, దేశ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి మోదీ మాత్రమే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ, కాంగ్రెస్ పార�