న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు వస్తుందేమోనని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్ర�
పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా బ్యాంకింగ్ మోసాలు దేశంలో ప్రతి పది నిమిషాలకు ఒక ఫ్రాడ్ 2016-17 వరకు ఏటా వెయ్యి ఫిర్యాదులు 2017-18లో ఏకంగా 163 రెట్లు పెరుగుదల వివరాలు వెల్లడించిన భారత రిజర్వు బ్యాంకు హైదరాబాద్, జ�
న్యూఢిల్లీ: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ అల్లర్ల సమయంలో ఏం జరిగిందో ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 19 ఏళ్లుగా త
2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అనుకున్నారంతా! ఫలితాలు విడుదలయ్యాక, అంకెల సంకెళ్లు తెంచుకొని మరీ, ఎవరి మద్దతూ అవసరం లేనంత స్థాయిలో సీట్లు సాధించింది. గెలుపు స�
‘యువశక్తిని నిర్లక్ష ్యం చేసిన సమాజమేదైనా అంధకారంలోకి దిగజారిపోక తప్పదు’ అని స్వామి వివేకానందుడు హెచ్చరించారు. ఆయన హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అర్థం లేని ప్రచార �
డిస్కౌంట్లో లభిస్తున్నా..అధిక ధరలకే కొనుగోలు ప్రభుత్వ స్థాయి ఒప్పందాలతో అగ్గువకే బొగ్గు ప్రైవేటు సంస్థలకే కాంట్రాక్టులిస్తున్న సీఐఎల్ కచ్చితంగా విదేశీ బొగ్గు కొనాలని షరతులు అదానీ కోసం అన్ని నియమాల�
హైదరాబాద్ : ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు ఉండటం ప్రధానమంత్రి నరెంద్రమోదీకి ఇష్టం లేదని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు త�
‘గడిచిన ఎనిమిదేండ్లలో మేం అత్యంత నిజాయితీగా పనిచేశాం. దేశ రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఏ ఒక్క వ్యక్తి లబ్ధి కోసం పని చేయలేదు. దేశ పునర్నిర్మాణంలో భాగంగా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ కలల
అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాలకు పెట్టింది పేరైన మోదీ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం అగ్నిపథ్. హఠాత్తుగా నోట్లరద్దు, ఆకస్మిక లాక్డౌన్, వ్యవసాయ నల్లచట్టాలు… ఇప్పుడు ఏకంగా దేశ సరిహద్దులను రక్షించే సైన్య�
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి విశేష, విస్తృత అధికారాలు కల్పించింది. రాజ్యాంగాన్ని అతిక్రమించిన ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాంటి ఘటనలు ఈ మధ్య రెండు జరిగాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వ�
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ నగర పరిధిలోని కైతలాపూర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన అ�