తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ పక్షపాతానికి ముగింపు ఎప్పుడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాని మోదీని ప్రశ్నించారు. గత 8 సంవత్సరాల పరిపాలనలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానికి సోమవారం ఆమె ట్విట్ట�
గత మూడేండ్లలో మోదీ గుజరాత్కు 15 సార్లు వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి వరాలు జల్లులు కురిపించారు. కానీ ఎనిమిదేండ్లుగా తెలంగాణకు 8 సార్లు కూడా రాలేదు. వచ్చిన ఏడు సార్లయినా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు తప్ప �
ప్రధాని మోదీ, బీజేపీ ఆహా.. ఓహో అంటూ ఊదరగొడుతున్న ‘డబుల్ ఇంజిన్' పాలన ఉత్త డొల్లేనని మరోసారి రుజువైంది. దేశంలో ప్రతి కుటుంబానికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామంటూ మోదీ 2019 ఆగస్టు 15న అట్టహాసంగా ప్�
Asaduddin Owaisi | బీజేపీకి చెందిన నాయకులు ప్రధాని మోదీ డిగ్రీ పట్టాకోసం తాజ్మహల్ కింద వెతుకుతున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. తాజ్మహల్ నిజానికి ఒక శివాలయమని
అంధ విశ్వాసాల గురించి మోదీ మాట్లాడటమే ఒక వింత. నగ్నంగా తిరిగే నాగ సన్యాసులతో తల మీద తొక్కించుకునే మోదీ మూఢ నమ్మకాల గురించి మాట్లాడటం ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే.. ఇవ్వాళ దేశంలో మూఢ నమ్మకాలు పునాదిగా మనుగడ స�
అంతని, ఇంతని ప్రగల్భాలు పలుకుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు.. ఆఖరికి తుస్సుమన్నట్టు తయారైంది. దేశంలో ఆహార సంక్షోభం వచ్చే ప్రసక్తే లేదని, నాలుగైదేండ్లకు సరిపడా గోధుమ, బియ్యం నిల్వలు ఉన్నాయని గప్పా�
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన డ్రోన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. మోదీ ఆయన ఉపయోగించే డ్రోన్లు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కనిపించవని ఎద్దేవా చేసింది.
పుట్టిన పసిగుడ్డు లోకాన్ని చూడకముందే కత్తిగాటు పెడితే? అది నేరం మాత్రమే కాదు మహా పాపం. ఆ పాపానికి ఒడిగట్టినవారు క్షమించమని అడుగాల్సింది పోయి.. తప్పు మాది కాదని దబాయిస్తే? అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. బీజేప�
రాష్ర్టానికి ఆ పార్టీలు చేసిందేమీ లేదు తెలంగాణ బాగు పట్టని మోదీ, అమిత్షా మెదక్ పర్యటనలో మంత్రి హరీశ్ ఫైర్ మెదక్, మే 27 (నమస్తే తెలంగాణ) /మనోహరాబాద్: మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయ�
బీజేపీది భోగాల కుటుంబం మోదీకి యువత మద్దతివ్వాలా? నిరుద్యోగాన్ని పెంచినందుకా? ప్రభుత్వ విప్ బాల సుమన్ ఫైర్ బీజేపీలో అంతా వారసులే: జీవన్రెడ్డి హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ది త్యాగాల కుట�
కేసీఆర్ కుటుంబమంతా ప్రజలెన్నుకొన్న నేతలే మంత్రులు తలసాని, గంగుల హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో ఎవరి బలం ఎంతో తేల్చుకొనేందుకు లోక్ సభను రద్దు చేయాలని, సీఎం కేసీఆర్తో మాట్లాడి తాము అసెంబ్లీన�
మెజార్టీ, మైనార్టీ పేరుతో విభజన మోదీకి, బండికి మతిభ్రమించింది మత విద్వేషాలను రెచ్చగొడుతున్నరు తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని మోదీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఫైర్ కరీంనగర్, �
హైదరాబాద్ : ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో ప్రధాని మోదీ చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు�