న్యూఢిల్లీ : భారత్తో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ప్రత్యేక అనుబంధం ఉంది. భారత్ యొక్క రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ను 2021లో అబేకు ప్రకటించింది. 2014లో యూపీఏ గవర్నమెంట్లో గణతంత్ర ది�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలపై ప్రజలు భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై జనం కన్నెర్ర జేస్తున్నారు. వర్షం కురుస్తున్న�
గ్యాస్ ధర పెంపుతో వంట గదుల్లో మంటలు ప్రపంచంలోనే అత్యధిక రేటుకు గ్యాస్ అమ్ముతున్న మోదీ రాయితీకి రాం రాం చెప్పి ప్రజలపై దొంగదాడి చేస్తున్నారు మోదీ పాలన చూసి అరాచకత్వం సైతం సిగ్గు పడుతున్నది ద్రవ్యోల్బ�
కేంద్రప్రభుత్వంపై మండిపడ్డ జనం.. మోదీ గద్దె దిగిపో అంటూ ఆగ్రహం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు న్యూస్ నెట్వర్క్, జూలై 7, నమస్తే తెలంగాణ : కేంద్రం వంటగ్యాస్ ధరను పెంచడంపై టీఆ�
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ హైదరాబాద్లో ప్రధాని మోదీపై సెటైరికల్ బ్యానర్ను ఏర్పాటు చేశారు. ‘గ్యాస్ ధర పెరిగినట్లుగానే మోదీ ఇమేజ్ గ్రా�
హైదరాబాద్ : పెంచిన గ్యాస్ ధరలపై ప్రజలు భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా విశేష స్ప
ముఖ్యమంత్రి కేసీఆర్ది మచ్చలేని పాలన అయితే, ప్రధాని మోదీది మూర్ఖపు పాలన అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రజలకు నిరాశే మిగిల్చాయని చెప్పారు. బుధ�
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ఈ సందర్భంగా నఖ్వీ సేవలను మోదీ ప్రశంసించారు. కేంద్ర మైనార్టీ �