20వేల కోట్ల కోసం బంగారు బాతును ఫణంగా పెట్టిన కేంద్రం మార్కెట్లో పరపతి కోల్పోయిన జీవిత బీమా దిగ్గజం రూ.1.48 లక్షల కోట్లు తగ్గిన కంపెనీ విలువ ఇన్వెస్టర్లకూ భారీ నష్టం 25 శాతం ఆవిరైన షేరు విలువ న్యూఢిల్లీ, జూన్
హైదరాబాద్ : మహిళా సాధికారతపై బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా.. మహిళా సాధికారతపై నిజాలను దాచి చేస్తున్న తప్పుడు ప్ర
ప్రచారానికే పరిమితమైన ఆత్మనిర్భర్ నినాదం పెరిగిన దిగుమతులు, తగ్గిన ఎగుమతులు దారం నుంచి సైనిక దుస్తుల వరకు దిగుమతులే ఖాదీవస్ర్తాల్లో మనకన్నా ముందున్న బంగ్లాదేశ్ బీజేపీ పాలనలో కుదేలైన పారిశ్రామిక రం
హైదరాబాద్ : దేశంలోని యువత ఉద్యోగ – ఉపాధి అవకాశాల భర్తీపై ప్రధాని నరేంద్ర మోదీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యో
న్యూఢిల్లీ: ప్లాస్టిక్ స్ట్రాలను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అముల్ సంస్థ ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది. ప్లాస్టిక్ స్ట్రాలపై నిషేధాన్ని వాయిదా వేయాలని �
దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించిందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గాన�
మోదీ, షా ద్వయంపై పార్టీలో తీవ్ర అసమ్మతి వీరి వల్లే అంతర్జాతీయంగా దేశం అభాసుపాలు పార్టీ నేతలను బలిపశువులు చేశారన్న ఢిల్లీ నేతలు మోదీ, అమిత్షాకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ! వెంకయ్యనాయుడుని కలవని ఖతర్ డిప్
మన దేశ జనాభా 140 కోట్లు. వీరిలో 100 కోట్ల మందికి పౌష్టికాహారం లభించటం లేదు. నరేంద్రమోదీ పాలనలో భారతీయులకు తినటానికి సరైన తిండి కూడా దొరకటం లేదని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ తాజా నివేదిక వె
మోదీ పాలనలో ఆందోళనకరంగా పెరిగిన సంఖ్య 4 ఏండ్లలోనే 42 కోట్ల మంది పోషకాహారానికి దూరం పెరిగిన నిత్యావసరాల ధరలు.. ఆదాయంలో క్షీణతే కారణం హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ‘ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన ద
ఎనిమిదేండ్ల కేంద్ర వైఫల్యాలను మరిపించే యత్నం శ్రీలంకలా మారిన గుజరాత్, ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఇలాగే ఉంటే సోమాలియా స్థితి రావచ్చు హస్తినలో పీఠాన్ని కదిలించాలి: మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, జూ
హైదరాబాద్ : ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి? క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ తప్ప దేశం కాదన�
ఉగ్రవాదుల ఊచకోత నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో ప్రస్తుతం పండిట్లు, ఇతర హిందూ వర్గాలకు చెందిన ఉద్యోగులు, సాధారణ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉగ్రమూకలు సాధారణ పౌరులను పొట్టనపెట్టుకుంటున్నా.. కేంద్ర
అభివృద్ధి చెందిన దేశాల నుంచే కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. వాతావరణ మార్పులకు ఆ దేశాలే ప్రధాన కారణమని తెలిపారు. వాతావరణ మార్పుల్లో భారత్ పాత్ర చాలా చిన్నదని చెప్పా�
15 ఏండ్లు సీఎంగా చేసినా అక్కడ పరిస్థితి మారలేదా? విద్యుత్తు సరఫరాలో తెలంగాణే ఆదర్శం పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని కామారెడ్డి, జూన్ 4: గుజరాత్కు 15 ఏండ్లపాటు సీఎంగా పని చేసిన నరేంద్రమోదీ రెండోసారి దేశ ప్రధా�