‘గడిచిన ఎనిమిదేండ్లలో మేం అత్యంత నిజాయితీగా పనిచేశాం. దేశ రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఏ ఒక్క వ్యక్తి లబ్ధి కోసం పని చేయలేదు. దేశ పునర్నిర్మాణంలో భాగంగా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ కలల
అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాలకు పెట్టింది పేరైన మోదీ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం అగ్నిపథ్. హఠాత్తుగా నోట్లరద్దు, ఆకస్మిక లాక్డౌన్, వ్యవసాయ నల్లచట్టాలు… ఇప్పుడు ఏకంగా దేశ సరిహద్దులను రక్షించే సైన్య�
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి విశేష, విస్తృత అధికారాలు కల్పించింది. రాజ్యాంగాన్ని అతిక్రమించిన ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాంటి ఘటనలు ఈ మధ్య రెండు జరిగాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వ�
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ నగర పరిధిలోని కైతలాపూర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన అ�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతుండగా.. కర్నాటక మైసూరులో యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత ఎనిమిదేండ్లలో దాదాపు పదిహేను సార్లు సొంతరాష్ర్టానికి వెళ్లారు. వెళ్లిన ప్రతిసారీ వేల కోట్ల నిధులు తన రాష్ర్టానికి కుమ్మరిస్తూ వచ్చారు. 2015 నుంచి 2020 మధ్యన కేం�
అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఎవరికి వారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆ�
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. రాజధాని బెంగళూరులో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో దాదాపు 75 పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు సెల�
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాజీ నియంత హిట్లర్లా వ్యవహరిస్తున్నమోదీకి హిట్లర్ గతి పడుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుభోద్ కాంత్ సహా
హైదరాబాద్ : కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీలంక పవన విద్యుత్ కాంట్రాక్టుల్లో మోదీ – అదానీ అవినీతి బంధంపై దే
అచ్చేదిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. ఈ ఎనిమిదేండ్ల పాలనలో ప్రజాసంక్షేమం మాట అటుంచితే.. నిత్యం వివాదాస్పద, అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను నిలువునా ముంచింది. దేశాన్ని అగ్నిగుండం�