రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అతిపెద్ద సవాల్ ఏడాదిన్నర వ్యవధిలో ఏడు రాష్ర్టాల్లో ఎన్నికలు మోదీ, అమిత్ షాకు గుజరాత్.. నడ్డాకు హిమాచల్ ప్రతిష్ఠాత్మకం కర్ణాటక, మధ్యప్రదేశ్లను నిలుపుకోగలరా? రాజస్�
మునుగోడుకు ఎందుకొస్తున్నవ్ షా కృష్ణాలో వాటా ఇవ్వనందుకా? హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం ఎందుకు తేల్చడంలేదో అమిత్ షా చెప్పాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ�
85 శాతం కంపెనీలు లాభాల్లోనే అయినా పెట్టుబడుల ఉపసంహరణ రోడ్డునపడ్డ లక్షల మంది ఉద్యోగులు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకున్నట్టు.. కేంద్రంలోని మోదీ సర్కారు లాభాల్లో ఉన�
న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశీయ చమురు ఉత్పత్తిదారులపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ తగ్గింపు ఊహించినదేనని శుక్రవారం విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే దేశీయ మార్కెట్లో సరిపడా సరఫరా ఉన్నప్పటికీ విమానయా
పేదలకు సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా సేవలు చేయటం దేశానికి మంచిది కాదన్న ప్రధాని మోదీకి తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ దిమ్మదిరిగే ప్రశ్నలు సంధించారు.
రాజగోపాల్రెడ్డి బలుపుతోనే ఉప ఎన్నిక రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వల�
న్యూఢిల్లీ : నేరస్తులకు బీజేపీ మద్దతు పలుకడం మహిళల పట్ల ఆ పార్టీ వైఖరిని తేటతెల్లం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ తరహా రాజకీయాల పట్ల ప్రధాని న�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులోభాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించారు. స్వాత్రంత్య్ర యోధుల స్ఫూర్తితో రక్తదానం చేసేందుకు ప్రజలు ముందుకొచ్చారు.
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ బుధవారం పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాతో పాటు మరో తొమ్మిది సభ్యులతో ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ�
హైదరాబాద్: 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుజరాత్లో 11 మంది రేపిస్టులను రిలీజ్ చేశారు. దీనిపై ఇవాళ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేపిస్టులను రిలీజ్ చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్
2022 నాటి లక్ష్యాలనే సాధించలేని ప్రధాని మోదీ.. 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడమేమిటని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని 2047 కోసం కొత్త లక్�