ఆత్మ నిర్భర్ భారత్కు సూచికగా మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడానికి చరాఖాను ఉపయోగించగా.. ప్రధాని మోదీ.. భారత్కు ఎంతో ప్రత్యేకమైన ఖాదీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జీఎస్టీ విధించారని.. ఇదేనా మీ
త్వరలోనే పహల్ పథకం ఎత్తివేత! వంటగ్యాస్కు ఇక సబ్సిడీ పోయినట్టే న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ వదిలించుకొంటున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, మరో సబ్సిడీ పథకానికి మంగళం పాడేందు�
మితిమీరిన అమిత్షా స్వామిభక్తి న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయం తీసుకోనిదే నేడు ప్రపంచదేశాలు ఏ అంశంపైనైనా ఎలాంటి నిర్ణయం తీసుకోవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతీయ పతాక�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ ప్రహ్లాద్ మోదీ ధర్నా చేపట్టారు. జీవన వ్యయం పెరిగిపోయిన ప్రస్త
‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం’ 2014 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ దేశ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ఇదీ. అయితే..
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలు నిత్యకృత్యమయ్యాయి. చట్టసభల్లో నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా హక్కులను కాలరాస్తున్నది బీజేపీ. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చకు తావివ్వకప�
నిరుద్యోగులకు ధోకా ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికలప్పుడు హామీ గత ఏడేండ్లలో భర్తీ చేసింది కేవలం 7 లక్షల ఉద్యోగాలు పార్లమెంటులో స్వయంగా చెప్పిన మంత్రి జితేంద్రసింగ్ 7 లక్షల ఉద్యోగాలకు 22 కోట్ల మంది దర�
ఫొటోను చూడగానే భయంతో ఒళ్లు జలదరిస్తున్నది కదూ. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా షెండ్రిపడా ప్రాంతంలోనిదీ చిత్రం. షెండ్రిపడా గ్రామం నుంచి తమ గూడానికి వెళ్లాలంటే అక్కడి ఆదివాసీలు మధ్యలో ఉన్న తాస్ నదిని దా�
ప్రధానితో విడిగా సమావేశం గురించి చర్చలు న్యూఢిల్లీ, జూలై 27: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చేనెల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో విడిగా సమావేశం అవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చాంశమైంది. దీన
మోదీ ఎనిమిదేండ్ల పాలనలో దేశంలో మున్నెన్నడూ లేని విధంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. క్షీణిస్తున్న రూపాయి విలువ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త వి�