బీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్రమోదీ పదవీ కాలం లో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేకపోయారని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమ�
కోట్ల మంది ప్రజలు, వేలమంది ఉద్యోగులు దశాబ్దాలపాటు స్వేదం చిందించి నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలన్నీ అడ్డికి పావుశేరు కాడికి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికే
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రధాని మోదీ తన దోస్తుల కోసం దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శించారు. ఆయన స్నేహితులు ఎందుకు పన్నుల మినహాయింపులు పొందారో? వారి కో�
చెన్నై: తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీని పరోక్షంగా విమర్శించారు. ఎన్నికల్లో ఉచిత హామీలను ప్రకటించడాన్ని తప్పుపట్టిన మోదీని ఉద్దేశించి, ‘కొంతమంది కొత్తగా పుట్టుకొచ్చారు…
Minister KTR | ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ప్రతికా ప్రకటన విడుదల చేశారు. పేదల పథకాలపై మోదీకి ఎందుకంత అక్కసు అంటూ ధ్వజ
2022లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరిగే నాటికి ప్రతి ఒక్కరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రధాని మోదీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలో రోడ్ల పక్కనున్న గుడిసెల సంగతేంటో సెలవివ్వాలని తెలంగాణ రాష్ట్ర మై
తానెంత సొక్కమో వెనక్కి తిరుగుచూసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి టీఆర్ఎస్ నేత, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.
జాతీయ జెండాలకు బదులు కాగితాలు అతికించుకోవాలా? : మంత్రి హరీశ్ సిద్దిపేట, ఆగస్టు 10 : కేంద్రంలోని మోదీ సర్కార్.. వజ్రోత్సవాల వేళ జాతీయ జెండాలను పంపిణీ చేయలేని దౌర్భాగపు పరిస్థితిలో ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వ
అన్ని రంగాల్లోనూ ‘డబుల్ ఫెయిల్యూర్'గా ఘనతకెక్కిన బీజేపీ రాష్ర్టాలు.. కనీసం శిశు సంరక్షణలోనూ శ్రద్ధ చూపడం లేదు. నవజాత శిశువుల సంరక్షణ కోసం ఏర్పాటుచేసిన ఎస్ఎన్సీయూల్లో (స్పెసిఫిక్ న్యూబార్న్ కేర్ �
ఉచిత పథకాలపై ప్రధాని మోదీ విమర్శలు మరోవైపు యూపీ సీఎం యోగి ఉచిత హామీలు వృద్ధ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ ప్రకటన లక్నో, ఆగస్టు 10: పేదల సంక్షేమం కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశానికి ప్రమాదకరమని ఇటీవల ప్రధాని మోద
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు విలువ 2.23 కోట్లు. ఎక్కువ శాతం బ్యాంక్ డిపాజిట్ల రూపంలో ఆ మొత్తం ఉంది. అయితే ఆయన పేరు మీద ఎటువంటి స్థిరాస్తి లేదు. గాంధీనగరలో ఉన్న స్థలాన్ని ఆయన డొనేట్ చేశారు.
దేశదేశాల్లోని ఎన్నారైల మాట ఇదే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన తరుణమిదేనని సూచన హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): దేశానికి ప్రత్యామ్నాయ నేత ముఖ్యమంత్రి కేసీఆరేనని ప్రవాస భారతీయులు (ఎన్నారైలు
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 8 : కార్మికులు, కర్షకులు, దళితుల హక్కులను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వానికి ఆజాదీకా అమృత్ మహోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించా
న్యూఢిల్లీ : రాజ్యసభలో వెంకయ్య నాయుడు భావోద్వేగ ప్రసంగం చేశారు. తనను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పినప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు. తాను అడగకుండానే పార్�