ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి, జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యల పరిషారం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధ�
అవసరం ఉన్నంత వరకు వాడుకొని, తర్వాత పక్కన పెట్టేసే (యూజ్ అండ్ త్రో) విధానం సరికాదని, అటువంటి పని ఎప్పటికీ చేయకూడదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వ్యాపారంలో అయినా రాజకీయాలు అయినా.. ఎక్కడైనా మానవ సం�
హైదరాబాద్ : ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలంటే.. సున్నా’ అంటూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్
మతాల పేరుతో కొట్టుకోవాలని ఎవరు చెప్పారు? రాముడా? కృష్ణుడా? ఏసుక్రీస్తా? అల్లానా? ఎందుకు కొట్లాట? ఎవరి కోసం కొట్లాట? హిజాబ్, హలాల్ పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం తినాలో, ఏం వినాలో డిక్టేట్ చేస్తున్నరు ఎం
ఆధారాలు లేని ఆరోపణలకు భయపడం ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ అంటే భయమని, అందుకే కేసీఆర్ను ఏమీ చేయలేక ఆయన చుట్టూ ఉన్నవాళ్లపై నిరాధారణమైన ఆరోపణలు చే
పలు రాష్ర్టాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోసేందుకు బీజేపీ ఏకంగా రూ.6,300 కోట్లు ఖర్చు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఇంత భారీ మొత్తాన్ని బీజేపీ ఖర్చు చేసి ఉండకపోతే తినే తిండి
Gujarat | ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో మరోసారి మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కచ్ జిల్లాలోని భుజ్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భుజ్లోని మాధాపూర్లో పాల వ్యాపారం నిర్వహించే ఓ
Chada Venkat reddy | భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత దేశంలో ప్రధాని మోదీ.. కులచిచ్చు, మతచిచ్చు పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి (Chada Venkat reddy)
ఏ తెలంగాణ కావాలి మనకు: కేసీఆర్ మతపిచ్చికి లొంగితే మళ్లీ పాత తెలంగాణే.. మోసపోతే గోసే.. బతుకులు ఆగమైతయి జాగ్రత్త స్వార్థ, నీచ, మత పిచ్చిగాళ్లను తరిమి కొట్టాలె.. ఆకుపచ్చ తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలె మౌనంగ�
బండి సంజయ్ చెప్పులు మోశారు. ఎవిరివి? అమిత్ షావి. ఎవరాయన? కేంద్ర హోంశాఖ మంత్రి. బీజేపీకి బాస్ కాని బాస్! కేంద్రంలో, బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత పెద్ద పవర్ సెంటర్. అలాంటాయన చెప్పులను ఒక రాష్ట్ర �
ప్రశాంతతకు నెలవుగా.. సామరస్యానికి ప్రతీకగా, అభివృద్ధికి చిరునామాగా ఉన్న హైదరాబాద్లో అల్లర్లను రెచ్చగొట్టే కుట్రలో ఇదొక భాగం. రాజాసింగ్ను సస్పెండ్ చేసి.. ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేనట్టుగా పైకి దృశ్
తన అసమర్థ విధానాలతో దేశ ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఇప్పటికైనా పెట్రో పన్నుభారం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక
హైదరాబాద్ : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తగ్గిన ముడిచమురు ధరల మేరకు పెట్రో