Minister KTR | సబ్జెక్టు ఉన్న తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ప్రాధాన్యతను దక్కించుకుంటున్నాయి. ఆ మాదిరిగానే మా పార్టీలో కంటెంట్, కటౌట్ ఉంది.. మాకే విజయం దక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్ర�
Minister KTR | 2024 పార్లమెంట్ ఎన్నికలే తమ లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో తమ
Minister Jagadish Reddy | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. విపక్షాల గొంతులు నొక్కేందుకే బీజేపీ ఆధ్వర్యంలోనీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను వినియో
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతోనే సుపరిపాలన సాధ్యం.. శాస్త్ర, పరిశోధనా రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తాం.. విజ్ఞాన రంగం లక్ష్యం కేవలం పరిశోధనలే కాదు.. శాస్త్రీయ దృక్పథం పెంపొందాలి.
ఒకే జాతీయ పార్టీ దేశాన్నంతా ఒక్కగాటలో కట్టి పరిపాలించడం సాధ్యమా? పైగా ప్రపంచంలో ఏదేశంలోనూ లేనన్ని వైవిధ్యాలు మన దేశంలో ఉన్నాయి. ఇటువంటి నిరంకుశ పాలన అసాధ్యమని 75 ఏండ్ల అనుభవం నిరూపించింది.
కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై ఆ పార్టీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తితో ఉందా? అందుకే తీరు మార్చుకోవాలంటూ సంకేతాలిస్తున్నదా? కొందరు ఆరెస్సెస్ నేతలు చేస్తున్న ప�
Minister Jagadish reddy | కుట్రలు కుతంత్రాలకు భారతీయ జనతా పార్టీ పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. అటువంటి కుతంత్రాలలో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అని ఆయన
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టి దేశాన్ని లూటీ చేస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి బీ వెంకట్ మండిపడ్డారు.
Minister KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు కేటాయించామని కిషన్ రెడ్డి చ�
PM Modi | గుజరాత్లోని అహ్మదాబాద్లో 36వ జాతీయ క్రీడల ప్రారంభం సందర్భంగా క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవహరించిన తీరును తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్�
Mahakaleshwar Temple Corridor :మధ్యప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్లో అరుదైన దృశ్యం కనిపించింది. ఆ సమావేశంలో సీఎం కుర్చీలో మహాకాలేశ్వరుడి ఫోటోను పెట్టారు. ఇది మహాకాలేశ్వరుడి ప్రభుత్వమని, ఇక్కడే ఆయన రాజు అని, మహా
Veena statue: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 40 ఫీట్ల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మేటి గాయని లతా మంగేష్కర్కు నివాళిగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న లతా మంగేష్కర్ చౌక్ వద్ద ఈ వీణ విగ్రహ