హైదరాబాద్: బ్రిటీష్ మహారాణి రెండవ ఎలిజబెత్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎలిజబెత్ మూడు సార్లు ఇండియాలో పర్యటించారు. 1961లో తొలిసారి ఆమె భారత్ను విజిట్ చేశారు. ఆ పర్యటన తర్వాత భారత్తో క్వీన
2014లో మోదీ అధికారంలోకి రాగానే ‘మేకిన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. సెల్ఫోన్ మొదలు అత్యాధునిక యుద్ధ విమానాల వరకు అన్నీ మనదేశంలోనే సొంతంగా తయారు చేస్తామని, భారత్ను ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తా�
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇండియా గేట్ వద్ద 28 అడుగులతో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి తెలంగాణలోని ఖమ్మం గ్రానైట్ను వాడారు. 280 మెట్రిక్ �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘మైండ్ గేమ్’ ఆడుతున్నది. మోదీ-షా కేంద్రంగా ఈ ఆటలు సాగుతున్నాయి. మత విద్వేషాలను సమాజంపై వదిలి బీజేపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. పచ్చగా, ప్రశాంతంగా ఉన్న రాష్ర్టా�
దేశం అప్పుల కుప్పగా మారింది. స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి ఎప్పుడూ పెరగనంత అప్పులు బీజేపీ పాలనలో పెరిగాయి. 2014 నుంచి నేటి వరకు దేశీయ అప్పు రెట్టింపైంది. 2022 మార్చి నాటికి రూ.133 లక్షల కోట్లు అప్పున్నది. ఇది స్థ
నిజామాబాద్ : రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని కలెక్టర్పై రుసరుసలాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మ
అన్నదాతకు ఎడాపెడా కరెంటు వాతలు తెలంగాణలో సాగు విద్యుత్తు పూర్తి ఉచితం నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు మనతో పోటీపడే రాష్ట్రం దేశంలోనే లేదు హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతు రాజ్యం పరి�
మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఒక్క సంక్షేమ పథకానికి రూపకల్పన చేయలేదు. దేశ జనాభాకు జీవనాధారమైన వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న రైత�
రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో కేంద్రమంత్రిని నిలదీసిన రైతు మహబూబాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మద్దతు ధరపై కేంద్రమంత్రి బీఎల్ వర్మను తెలంగాణ రైతులు నిలద
కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న సంకేతాలు కనిపించినా అది నిజం కాదని తేలిపోయింది. ఎక్కడ చూసినా ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. దేశంలో 12 నెలలకు సరిపడా మాత్రమే మారక ద్రవ్య నిల్వలున్నాయనే వ
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే పాలమూరు దశ మారిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డిత