దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను కేంద్రంలోని బీజేపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు విమర్శించారు.
ఒకవైపు గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభు త్వం.. మరోవైపు అదే గిరిజన మహిళా రాష్ట్రపతి చేతనే గిరిజన, ఆదివాసీల కన్ను పొడిచే విధంగా అటవీ సంరక�
దేశ ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ పేరును ప్రస్తావించడంతో సిరిసిల్ల నేతన్నల ఖ్యాతి దేశవ్యాప్తమైంది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్లే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ హన్నన్ మొల్లా ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ అధికారం కేంద్రానికి లేదు. తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాతం ఉంటే.. కేంద్రం వాటా 49 శాతమే. బొగ్గు గనులను మేం విక్రయిస్తామనే ప్రచారాన్ని నమ్మొద్దు. కొందరు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారు.
నష్టాలబాటలో ఉన్న కంపెనీల్ని, ఖాయిలా కంపెనీలను మాత్రమే విక్రయిస్తామంటూ చెపుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ లాభాల్ని ఆర్జిస్తున్న దిగ్గజ సంస్థల్నీ వదలడం లేదు.
దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి తీసుకొచ్చామంటూ గొప్పలు చెప్పుకొన్న మోదీ సర్కారు, పులుల రక్షణను మాత్రం గాలికొదిలేసింది. నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్�
1949 నవంబర్ 26న మన దేశ రాజ్యాంగం ఆమోదించబడింది. ఏటా ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కేంద్రం 2015లో ఈ నిర్ణయం తీసుకున్నది.
రాజ్యాంగ, స్వతంత్ర, ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి భారత రాజ్యాంగ హననం ప్రారంభమైంది. రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలైన సమాఖ్య స్ఫూర్తి, లౌకిక, సామ్యవాద స్ఫూర్తితో పాటు అనేక అంశాలను మారుస్తూ రాజ్యాంగ మౌలిక
దేశంలోని రైతుల సమస్యలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నదని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
తాను చేపట్టని ప్రాజెక్టులకు, పథకాలకు ప్రారంభోత్సవాలు చేసి వాటిని తన ఘనతలుగా చెప్పుకోవడం ప్రధాని మోదీకి అలవాటుగా మారింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఆ పనే చేస్తున్నారు.
విపక్ష పాలిత రాష్ర్టాలను వేధించటంపైన, కూల్చటంపైన ఉన్న శ్రద్ధ.. రాష్ర్టాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించటంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి లేదు.