పెద్దనోట్ల రద్దు లాంటి అనోచిత నిర్ణయాలతో ఆర్థికంగా ఛిన్నాభిన్నమైన భారతావని ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో ‘గొప్ప ముందడుగు’ వేసిందట! కేవలం ఎనిమిదేండ్ల పాలనలోనే దేశాన్ని ‘ఆకలి రాజ్యం’గా మార్చిన ప�
ఉన్నత విద్యాసంస్థల్లో హిందీని బోధన భాషగా చేయటంపై కేంద్రప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. దేశంలో తొలిసారి మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను హిందీలో ముద్రించారు. వీటిని కేంద్ర హోంమంత్రి అమ
అన్ని మార్గాల ద్వారా హిందీని బలవంతంగా విధించడానికి కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం స్టాలిన్ ఆరోపించారు. హిందీయేతర రాష్ట్రాలలో సహేతుకమైన భయం, అసంతృప్తిని కలిగిస్తున్నదని తెలిపార
పుష్కలంగా నీటి వనరులున్న దేశం మనది. సాగు యోగ్యమైన భూమి అందుబాటులో ఉన్నది. రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్రం.. ఆ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నది.
దేశం స్వావలంబన సాధించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్భాటంగా ప్రారంభించిన ‘ఆత్మ నిర్భర్ భారత్' పథకం ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ చందంగా మారింది.
అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచో ట.. హంస తూలికలు ఒకచోట.. అలసిన దేహాలొకచోట అని ప్రజాకవి కాళోజీ అన్నాడు. ఇవాళ దేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం పరిపాలన తీరు ఇట్లానే ఉన్నది.
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి బీజేపీకి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన ఆ రూ. 18 వేల కోట్లు నల్లగొండ
బ్రిటిష్ వలస పాలకుల నుంచి విముక్తి పొందిన తర్వాత దేశాన్ని పాలించిన భారత పాలకులు అన్ని వ్యవస్థల్లోనూ బ్రిటిష్ విధానాలనే అమలు చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టం అందుకనుగుణమైనదే.
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని కేటీఆర్ తేల్చిచెప
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మౌనాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఎండగట్టారు.
బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకొంటున్న గుజరాత్ మాడల్ విఫలమైందని, అక్కడ ఇప్పటికీ దళితులపై వివక్ష, దాడులు కొనసాగుతున్నాయని గుజరాత్కు చెందిన దళిత హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ మక్వాన్ పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ గుజరాత్కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. ఆర్నెళ్లలో ఒక్క గుజరాత్ రాష్ర్టానికే రూ.80 వేల కోట్లు కేటాయించ�