అమిత్ షాను కలిసిన సువెందు | బీజేపీ సీనియర్ నేత సువెందు అధికారి మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పుల�
లక్నో: కరోనా వ్యాక్సిన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వమే కాదు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా యూటర్న్ తీసుకున్నారు. ఇన్నాళ్లూ తాను బీజేపీ వ్యాక్సిన్ను తీసుకోను అని చెప్పానని, ఇప్�
రాష్ర్టాల ఒత్తిడికి తలొగ్గిన మోదీ 21 నుంచి షురూ.. 75% టీకాలను కేంద్రమే కొంటుంది ప్రైవేటుకు 25%.. పిల్లల కోసం 2 టీకాలు నాజల్ స్ప్రే టీకా కోసం ప్రయోగాలు దీపావళి దాకా 5 కిలోల ఉచిత బియ్యం జాతినుద్దేశించి ప్రసంగంలో ప�
నారాయణ | ఇప్పటికైనా వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని అని చెప్పడం స్వాగతించదగ్గ విషయం సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత రేషన్ను మరికొన్ని నెలల పాటు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకాన్ని వచ్చే దీపావళి పండుగ వర�
నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించాలి.. ప్రధానికి ఐఎంఏ లేఖ | వైద్యులు నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) డిమాండ్ చేసింది.
రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రైతులతో సమావేశం కానున్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ, అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
ఢిల్లీ ,జూన్ 4: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించారు. ఈ సందర్భం లో ప్రధాన మం�
ప్రధాని | ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరింపు కాల్ చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సల్మాన్(22) అనే యువకుడు నిన్న రాత్రి
ఢిల్లీ ,జూన్ 4: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. కోవిడ్-19టీకాల విషయంలో యుఎస్ అనుసరిస్తున్న ‘‘ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ వ్యూహంలో భాగంగా, భారతదేశ�