కేంద్రం తీసుకొచ్చిన కొత్త అటవీ సంరక్షణ నిబంధనలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు స్థానిక గ్రామ సభ అధికారాలకు కత్తెర వేసేలా ఉన్నాయని, ఆదివాసీల హక్కులను కాలరాసే�
అరుణాచల్ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దు వద్ద భారత భూభాగంలో చైనా 101 ఇండ్లు నిర్మించినట్టు గతంలో వైరల్ అయిన ఫొటోలు గుర్తున్నాయా! గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆ ఫొటోలపై ఇప్పుడు నెట్టింట్ట పెద్ద చర్చ జరు�
ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మాటతప్పిన బీజేపీకి మాదిగలు తగిన గుణపాఠం చెప్పాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిల�
ఐక్యరాజ్యసమితి ఏటా డిసెంబర్ 3ను అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. 1992లో మొదలైన ఈ కార్యక్రమాన్ని 1998 నుంచి అన్ని దేశాలు అమలు చేస్తున్నాయి.
Gutha Sukender reddy | స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై సమైక్యవాదుల కన్నుపడిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మొహం చెల్లక
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ చేసిన కుట్రను ప్రజల ముందు ఉంచినందుకే తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేపై బీజేపీ ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
ప్రధాని మోదీ సహకారంతోనే పారిశ్రామికవేత్త అనిల్అంబానీ ఎల్ఐసీ నుంచి రూ.3,400 కోట్లు లూటీ చేసి, ఎల్ఐసీ తీవ్రంగా నష్టపోవడానికి కారణమయ్యాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని గట్టిగా వ్యతిరేకించేవారిపై ఈడీ, ఐటీలతో బీజేపీ సర్కారు దాడులు చేయిస్తున్నదని, టీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పడం అందులో భాగమేనని సీపీఐ జాతీయ కార్యదర్�
గుజరాత్లో మోర్బీ వంతెన ప్రమాదస్థలిని పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? ఒక్క రోజుకే రూ.30 కోట్లు. అదే సమయంలో ప్రమాదంలో మృతిచెందిన 135మంది బాధిత కు�
MLC Kavitha | ప్రధాని మోదీ రావడానికి ముందు ఈడీ రావడం సహజమేనని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మోదీ, ఈడీలకు భయపేడది లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తమపై కేసులు
బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే కాంట్రాక్టర్ తనకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం బొమ్మైకి కూడా పంపారు.
చరిత్రలోకి వెళ్తే ఛంఘిజ్ఖాన్ లాంటి దుర్మార్గుడు పాశవికంగా, ఆటవికంగా దాడులు చేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తూ రాజ్యాలను జయించడం చదువుతుంటే ఒళ్లు జలదరిస్తుంది. రాజ్యం కోసం తల్లి తండ్రి, సోదరుడు, దాయాదులన