ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ‘టీమ్ ఇండియా’ పేరు చెప్పి సమాఖ్య స్ఫూర్తి గురించి నీతులు పలికారు. తర్వాతి కాలంలో కేంద్రీకృత అధికారం దిశగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నారు. ‘బలమైన క�
మహబూబ్నగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పీహెచ్సీలో ప్రధాని మోదీ బొమ్మ ఎందుకు పెట్టలేదంటూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే హంగామా చేశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా పర్�
అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీరు భయపెడితే భయపడటానికి కాంగ్రెస్ నాయకులం కాదు.. మేం సర్దార్ వ
ఆరోపణలపై గట్టి కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీశ్రావు మీడియాను ఎదుర్కోలేక కేంద్రమంత్రి ప్రెస్మీట్ రద్దు కేసీఆర్ను ఎదుర్కోవాలంటే అబద్ధాలు ప్రచారం చేయాలి! బీజేపీ కార్యకర్తల సమావేశంలో నిర్మలా సీతారామన్ స
‘రేషన్ షాపుల దగ్గర మోదీ ఫొటో మీరు పెట్టకపోతే నేనే వచ్చిపెడతా..’ అని కామారెడ్డి కలెక్టర్పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హుంకరింపు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవు జాతీయ హోదా ఎందుకు ఇస్తా
పాట్నా, సెప్టెంబర్ 2: అవినీతిపరులపై కేంద్రం తీసుకుంటున్న చర్యలతో రాజకీయాల్లో కొత్త కలయికలు చోటుచేసుకుంటున్నాయని, అవినీతిపరులను రక్షించేందుకు కొందరు బహిరంగంగా ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ గురువా
బెంగళూరు, సెప్టెంబర్ 2: బీజేపీపాలిత కర్ణాటకలో ‘కమీషన్ రాజ్’ వ్యవస్థ పెచ్చరిల్లుతున్న క్రమంలో ప్రధాని మోదీకి ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) టీవీ మోహన్దాస్ పాయ్ చేసిన విజ్ఞప
కొచ్చి: స్వదేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ భారతీయ నౌకాదళంలోకి చేరింది. ప్రధాని చేతుల మీదుగా ఆ యుద్ధ నౌకను జలప్రవేశం చేయించారు. భారతీయ నౌకాదళ చరిత్రలో గతంలో ఇంత పెద్ద యుద్ధ నౌకను స్వద�
అది 2021 మార్చి 26. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఆ దేశ 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం జరిగిన ‘సత్యాగ్�
మునుగోడు ఉప ఎన్నికలో మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో మంగళవారం జరిగిన నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీల సంయుక�
పెద్దపల్లి : బీజేపీ అవినీతి గద్దలను గద్దె దించి.. వారి నుంచి ఈ దేశానికి విముక్తి పలుకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గుజరాత్ మోడల్ అని చెప్పి ఈ దేశాన్ని మోసం చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు.