“ మాది ధర్మమైన పార్టీ. మేమంతా ధర్మంవైపే ఉంటాం. గతంలో ఏ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను పడగొట్టలేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించలేదు.
ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి
విద్వేష ప్రసంగం కేసులో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఆజంఖాన్కు మూడేండ్ల జైలు శిక్షపడింది. ఈ మేరకు రాంపూర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. రూ.25వేల జరిమానా కూడా విధించింది. హయ్యర్ కోర్టులో అప్పీల్ చేస�
1996 నుంచి 1998 మధ్యన రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తరువాత, లోక్సభ రద్దయి, మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.
చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాల్సిందే అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇం ద్రకరణ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు బు ధవారం నిర్మల్ నుంచి ఆయన ప్రధానమంత్ర�
Indrakaran Reddy | చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Hand Loom | రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చేనేత పార్కులు ఏర్పాటు చేశారు. బతుకమ్మ చీరెల తయారీ ద్వారా నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నారు. మంత్రివర్గ�
Minister Errabelli Dayaker Rao | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రధాని మోదీకి మంత్రి ఎర్రబెల్లి దయా�
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ‘ఉచిత’ పథకాలు ప్రకటించటంపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. టాక్స్పేయర్స్ (పన్నులు కట్టేవాళ్లు) చెల్లించిన పన్నుల సొమ్మును ఉచిత పథకాలకు ఖర్చు పెట్టడంపై వ�
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంతో బీజేపీ భయపడుతున్నదని, ఆయనను తెలంగాణకే పరిమితం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
ఉద్యోగాల కల్పన విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులెత్తేశారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని, ఇలాంటి సమయంలో ఉద్యోగాల భర్తీ సాధ్యం కాదని పరోక్షంగా తేల్చేశారు.