‘కట్టెల పొయ్యి వాడొద్దు.. ఉచితంగా సిలిండర్, పొయ్యి ఇస్తాం’ అని కేంద్రం పేదలకు ఆశ చూపింది. దీంతో ప్రజలు రేషన్, ఆధార్కార్డులు అందజేసి ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు.
అత్త అంత్యక్రియలకు వెళ్లకుండా ప్రధాని మోదీ భార్య జశోదాబెన్ను గుజరాత్ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచినట్టు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ టీఎన్ఎఫ్ టుడే తెలిసింది.
నాటి ప్రధానిని మౌన్ మోహన్సింగ్గా అభివర్ణించారు. మన్మోహన్సింగ్ అత్యంత బలహీనమైన ప్రధాని అని, తాను 56 ఇంచుల ఛాతి గల బలవంతుడనని, విధాన నిర్ణయాలతో ఆర్థిక చక్రాన్ని పరుగెత్తిస్తానని, తద్వారా ఆర్థిక అభివృ�
Badugula Lingaiah yadav | కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరం లాంటిదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. పేదలంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజల తరఫున
వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో రైతును ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా రైతుకు కొండంత అండగా నిలుస్తున్నది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు సమష్టిగా సరైన వ్యూహరచన చేయాలని, ఇందుకు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా సూచించారు. ఫాస�