Modi @ VSP | ఈ నెల 11 న విశాఖకు వచ్చే ప్రధాని మోదీకి స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నుంచి నిరసన సెగ తగలనున్నది. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు గత 635 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మోదీకి తమ �
minister ktr | ఢిల్లీ బాస్లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్�
తూర్పు ఆసియాలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం గుజరాత్ అని చెప్పుకొంటున్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఈ మాడల్ కావాలా? వద్దా?’ 2014 సాధారణ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య
ప్రధాని మోదీ ఈ నెల 12న రామగుండం రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని జాతికి అంకి తం చేయనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం బీఆర్కేభవన్లో సీఎస్ సోమేశ్కుమార్ సమీక్ష నిర్వహించారు.
kunamneni sambashivarao | తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహరంలో సీఎం కేసీఆర్ బయట పెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ
మన దేశంలో 1947లో 75 శాతంగా ఉన్న రైతుల సంఖ్య 2022 నాటికి 52 శాతానికి తగ్గింది. ఇందులో 20 శాతం వ్యవసాయ కార్మికులు కాగా మిగిలిన 32 శాతం మాత్రమే రైతులు. 14.57 కోట్ల రైతు కుటుంబాలు భూమినే నమ్ముకొని బతుకుతున్నాయి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' తర్వాత జాతీయ జెండాను భద్రపరిచే విధానాన్ని కేంద్రం దేశ ప్రజలకు సూచించకపోవడం విడ్డూరం. దీంతో జాతి సమున్నత కీర్తిబావుటా అయిన త్రివర్ణ పతాకానికి గౌరవం తగ్గిందా అనిపించింది.
గుజరాత్లో ఎన్నికల దంగల్కు తెరలేచింది. బీజేపీకి ఆత్మవంటి ఈ రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ను సవాల్ చేస్తూ ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎ
‘కేజ్రీవాల్ రైట్హ్యాండే. మా వెంట ఉన్నడు. వాడి వెంట ఉన్న శక్తులు అందరినీ పట్టేశాం. అక్కడి గవర్నర్ నా శిష్యుడే. కర్ణాటకలో 16 మందితో గవర్నమెంట్ను కొలాప్స్ చేసినం. మేం కర్ణాటక ఆపరేట్ చేసినప్పుడు కూడా..
ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ఒప్పుకొన్న సొమ్ములో 50% హైదరాబాద్లో, మిగతా 50 శాతం ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఇస్తామని రామచంద్ర భారతి చెప్పారు. అయితే ముందుగా 50% ఇవ్వడంపై సంతోష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపా
బెంగాల్కు సంబంధించి ‘దీదీ ఆప్కే పార్టీకే చాలీస్ ఎమ్మెల్యే మేరే టచ్మే హై’ అని స్వయంగా ప్రధాన మంత్రే చెప్తున్నారు. ఓ ప్రధాన మంత్రి ఈ విధంగా చెప్పొచ్చా? గత ప్రధాన మంత్రులెవరైనా తమతో ఇతర పార్టీల ఎమ్మెల్�
cm kcr | మా రాజధాని హైదరాబాద్కు వచ్చి నా ప్రభుత్వాన్ని కూలగొడుతా అంటే నేను నిశ్శబ్దంగా ఊరుకోవాలా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన
cm kcr | ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతూ.. స్వైరవిహారం చేస్తున్న ఈ ముఠా చిన్నది కాదు. 24 మంది ఉన్నామని వారే చెబుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్