మోదీకి, బీజేపీకి సీరియస్ సమస్యలు కామెడీగా కనిపిస్తున్నాయి. ఇంటింటికి మంచినీటి సరఫరా వారికి ఓ నవ్వులాట అయిపోయింది. తాజాగా అమిత్షా ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో చూస్తే మాత్రం నవ్వాలో ఏడ్వాలో తెలియని �
ప్రధాని రామగుండం పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలన్న కనీస మర్యాదను కేంద్ర ప్రభుత్వం, పీఎంవో పాటించకపోవడం బాధాకరమని రాష్ట్ర ప్రణ�
ఈ నెల 11న బెంగళూరుకు ప్రధాని మోదీ వస్తున్నారని, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు విద్యార్థులను భారీగా తీసుకురావాలని కాలేజీలను కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై విమర్శలు రావడంతో ఆదేశాలను వెనక్కి తీసుకున్�
ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 11, 12 తేదీల్లో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలను పీఎంవో అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో దాదాపు రూ.25వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రార�
Godavarikhani | ప్రధాని మోదీ రామగుండం పర్యటన పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ.. ఈ నెల 12న రానుండటంతో కార్మికలోకం భగ్గుమంటున్నది.
ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేయాలి. పాలకుడు తనను నమ్మిన ఓటర్లకు న్యాయం చేయాలి. కానీ.. ప్రధాని మోదీకి, బీజేపీ ప్రభుత్వానికి ప్రజల రక్తాన్ని పీల్చడం మాత్రమే తెలుసు. ఎనిమిదేండ్ల పాలనను చూస్తే ఇది స్పష్టంగా అ�
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా ప్రధాని మోదీ రామగుండం పర్యటనకు వస్తే అడ్డుకొని తీరుతామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య హెచ్చరించారు.
రామగుండంలోని ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల 12న జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు రానుండటంతో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి.
తెలంగాణను అష్టకష్టాల పాల్జేసిన ప్రధాని మోదీకి.. రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని, ఒక వేళ వచ్చినా అడ్డుకొని తీరుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.
Kunamneni Sambashiva rao | తెలంగాణ రాష్ట్రాన్ని అష్టకష్టాల పాలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని, వస్తే తాము అడ్డుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
చరిత్రలో చదువుకున్నాం.. ఎక్కడో అఫ్ఘానిస్తాన్లోని గజనీలో ఉండే ఒక రాజు వందల మైళ్ల దూరం దాటి వచ్చి సోమనాథ్ను దోచుకున్నాడని. సోమనాథ్ అత్యంత సంపన్న ఆలయం. ఆ సంపద కోసమే 17 సార్లు దండయాత్ర చేసి దోచుకుపోయాడు. నవభ
దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు.
ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయ్టాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎన్టీపీసీ టౌన్షిప్లోని వీఐపీ గెస్ట