కొవిడ్ ఇంకా ముగియలేదని, ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. చైనా సహా పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం ఆయన పలువురు కేంద్రమంత్రులు, అధ�
బడా పారిశ్రామిక వేత్తలకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకే ఎమ్మెల్సీ కవితపై కేసుల కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రి వేముల ప�
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు జరిగే ధర్నాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
PM Modi | ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ కేసులు నమోదువుతున్నాయి. చైనా, అమెరికా, దక్షిణకొరియా, బ్రెజిల్ సహా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాల�
చైనా అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్రం సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి.
మొదటి నుంచి తెలంగాణ అంటే చులకన భావంతో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అలాగే వ్యవహరించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు భాషతో సంబంధం లేకపోయినా ఆయన మాట్లాడిన హిందీ బాగా లేద
కొవిడ్ అనంతర ద్రవ్యోల్బణాన్ని మోదీ సర్కారు సమర్థవంతంగా ఎదుర్కొన్నదని దేశ ప్రజలను నమ్మించడానికి విశ్వప్రయత్నం సాగుతున్నది. ఇందులో కేంద్ర అర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్, ముఖ్య ఆర్థిక సలహాదారు, ఆర్థిక �