Minister KTR | చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా
వ్యక్తి, వ్యవస్థ, సంస్థ... ఏదైనా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. సామాజికంగా ఉనికి సంఘర్షణను, ఆ సంఘర్షణ మూలాన్ని విశ్లేషించడానికి మనిషి చేసే ప్రయత్నం అస్తిత్వ ఉద్యమాలకు బీజం వేస్తుంది.
Minister KTR | ఇది మాటల ప్రభుత్వం కాదు.. ఇది చేతల ప్రభుత్వం.. ఇది చేనేతల ప్రభుత్వం.. ఇది మీ ప్రభుత్వం అని కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గపు ప్రధాని
munugode by poll | బీజేపీ ఒక దుష్ట సంస్కృతికి తెర తీసింది. అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసింది అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద
Minister KTR | మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని, అందుకే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్
bikshamaiah goud | ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ప్రతి ఒక్కరు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో మాటలు చెప్పడమే తప్ప తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి
కొలీజియం వ్యవస్థపై దేశ ప్రజానీకం అసంతృప్తిగా ఉన్నదని, న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వ పరిధిలో ఉండాల్సిన అంశమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్య కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నది.
‘ఒకే దేశం- ఒకే ఎరువు’ నినాదంతో ప్రధాని మోదీ ఇటీవల ‘ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన’ పేరిట ఓ కొత్త స్కీమ్ను ప్రారంభించారు. ఎరువుల బస్తాపై ‘బీజేపీ’ పార్టీ పేరు స్ఫురణకు వచ్చేలా పథకం పేరును ముద�
రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్కు ప్రధాని నరేంద్రమోదీ నిధుల వరద పారిస్తున్నారు. గత ఆరు నెలల్లో స్వరాష్ట్రంలో ఏకంగా రూ.90 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ, తాజాగా బుధవారం మరో రూ.
ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేని కాలంలో అంటే.. మార్కెట్లో డిమాండ్ లేని కాలంలో కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి, వారి నుంచి కొత్త పెట్టుబడులను ఆశించడం తల్లకిందుల ఆలోచన అని ఆమె గమనించలేకపోతున్నారు.
భారతదేశం ఎన్నో జీవనదుల సంగమం. పల్లె పల్లెకు పాలవలె పొంగే చెరువులున్న నేల. చేతిలోకి పిడికెడు మట్టితీసుకుంటే కమ్మని వాసనొచ్చేటి గడ్డ. ఎక్కడ అడుగు పెట్టినా లవణాలతో కూడిన మాగాణాల భూమి.
ముఖం బాగా లేక అద్దాన్ని నేలకేసి కొట్టినట్టుగా’ ఉంది కేంద్రంలోని మోదీ సర్కారు వైఖరి. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం పతనోన్ముఖంగా సాగిపోవటం చూసి, స్వీయవిమర్శ చేసుకోవాల్సింది పోయి, ఆ సూచీపైనే రాళ్లేయటం బ
Munugode by poll | మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చేనేత కార్మికులతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ఉప