ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 29 నుంచి అక్టోబర్ 23 దాకా (లీగ్ దశ) జరుగబోయే ఈ మెగా ఈవెంట్ దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో అభిమానులకు కబడ్డీ మజాను అందించనుంది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్ లీగ్ దశను తెలుగు టైటాన్స్ విజయంతో ముగించింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో టైటాన్స్ 48-36 తేడాతో పుణెరి పల్టాన్పై అద్భుత విజయం సాధించింది.
ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) తెలుగు టైటాన్స్కు మరో ఓటమి ఎదురైంది. సోమవారం పూణెలో జరిగిన మ్యాచ్ టైటాన్స్.. 25-46తో హర్యానా స్టీలర్స్ చేతిలో పరాభవం పాలైంది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ వరుస విజయాల జోరుకు బ్రేక్ పడింది. గురువారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 34-40 తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓటమిపాలైంది.
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ గెలుపు జోరు కొనసాగుతున్నది. సోమవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో పుణెరి 49-30 తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘన వ�
ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ మూడో విజయాన్ని నమోదుచేసింది. శనివారం గచ్చిబౌలి లోని ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 38-35తో బెంగళూరు బుల్స్పై ఉత్కంఠ విజయం సాధించింది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్కు చుక్కెదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 29-44 తేడాతో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమిపాలైంది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తమ తొలి మ్యాచ్లో టైటాన్స్ 37-29 తేడాతో బెంగళూరు బుల్స్పై అద్భుత విజయం సాధ�
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పది ఎడిషన్ల ద్వారా క్రీడాభిమానులకు దగ్గరైన పీకేఎల్ సరికొత్త ఉత్సాహంతో ముందుకు రాబోతున్నది.
దేశ ఆర్థిక రాజధాని వేదికగా రెండ్రోజులుగా జరిగిన ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలం విజయవంతంగా ముగిసింది. 11వ సీజన్ కోసం వేలాన్ని నిర్వహించగా రెండ్రోజుల్లో మొత్తం 118 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశ�