దేశ ఆర్థిక రాజధాని వేదికగా రెండ్రోజులుగా జరిగిన ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలం విజయవంతంగా ముగిసింది. 11వ సీజన్ కోసం వేలాన్ని నిర్వహించగా రెండ్రోజుల్లో మొత్తం 118 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశ�
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో గుజరాత్ జెయింట్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 39-37 తేడాతో యూ ముంబైపై అద్భుత విజయం సాధించింది.
మట్టి నుంచి మ్యాట్పైకి తెచ్చి.. గ్రామీణ క్రీడకు దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ తీసుకొచ్చిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంలో నయా రికార్డులు నమోదయ్యాయి. 10వ సీజన్ కోసం జరిగిన వేలంలో భారత జట్టు కెప్టెన్ పవ�
ప్రొ కబడ్డీ లీగ్లో హర్యానా స్టీలర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ అదరగొట్టింది. ఏమాత్రం ప్రతిఘటన కనిపించని మ్యాచ్లో ఆద్యంతం ఢిల్లీ హవా కొనసాగింది.
ఎనిమిదో సీజన్ టైటిల్ కైవసం ప్రొ కబడ్డీ లీగ్ విజేత ఢిల్లీ: రూ.3 కోట్లు రన్నరప్ పట్నా రూ.1.80కోట్లు మట్టి ఆటకు మకుటం పెట్టిన ప్రొ కబడ్డీ లీగ్లో.. ఒంటరి పోరాటానికి సమిష్టి సాయం తోడవడంతో దబంగ్ ఢిల్లీ విజేతగ�
నేడు ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్ బెంగళూరు: కరోనా కష్టకాలంలో దాదాపు మూడు నెలలుగా అభిమానులను అలరిస్తూ వచ్చిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్కు శుక్రవారం తెరపడనుంది. కొవిడ్-19 కారణంగా వేర్వేరు వేది�
ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పట్నా పైరేట్స్, దబాంగ్ ఢిల్లీ ఫైనల్కు దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన తొలి సెమీస్లో మాజీ చాంపియన్ పట్నా 38-27 తేడాతో యూపీ యోధాపై అద్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. కరోనా ఆంక్షల నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్న ఈ లీగ్లో బుధవారం సెమీఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి.