KC Venugopal Fires At National Awards |వివాదాస్పద 'ది కేరళ స్టోరీ' చిత్రానికి జాతీయ అవార్డులు ప్రకటించడంపై కేరళలో తీవ్ర ఆగ్రహాం వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.
Kerala CM | కేరళ సీఎం (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan) అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ (Mail) వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు తంపనూరు (Thampanuru) పోలీస్ స్టేషన్ (Police station) కు మెయిల్ పంపారు.
Jyoti Malhotra | భారత సైన్యానికి (Indian Army) చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ (Pakistan) నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ (Youtuber) జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) ను అరెస్టు చేశారు.
శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లకు కాల పరిమితిని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అతి స్పందనగా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభివర్ణించారు.
ఆర్థిక నేరం ఆరోపణల కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఉచ్చు బిగుస్తున్నది. కొచ్చి మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్)-ఎక్సలాజిక్ కంపెనీల ఆర్థిక నేరం కేసులో ఆమె�
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరుకు కలిసిరావాలని ఏడు రాష్ర్టాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇటీవలి ఢిల్లీ సహా పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాని�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దాని విజయోత్సవం జరుపుకునే స్థాయికి కాంగ్రెస్ , రాహుల్ గాంధీ దిగజారిపోయారని కేరళ సీఎం విజయన్ విమర్శించారు. బుధవారం జరిగిన ఎప్ఎఫ్ఐ 35వ జాతీయ సమావేశంలో ఆయన మ�
Kerala CM | కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి (convoy collided).
Pinarayi Vijayan | వయనాడ్ జిల్లాలో కొండచరియలు (Wayanad landslide) విరిగిపడిన ఘటనలో బాధితులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఆర్థిక సాయం ప్రకటించారు.
Pinarayi Vijayan | కేరళ రాష్ట్రం వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు చివరిదశలో ఉన్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) తాజాగా వెల్లడించారు. ఇప్పటి వరకూ 215 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు (215 bodies recove