Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు బెదిరింపులు వచ్చాయి.
Pinarayi Vijayan | కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) షాకిచ్చింది.
ఎర్నాకుళం-బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులతో ఆరెస్సెస్ గీతం పాడించడం పట్ల దక్షిణ రైల్వేపై శనివారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా మండిపడ్డారు.
Kerala | కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan) కీలక ప్రకటన చేశారు. దేశంలో దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన (eradicate extreme poverty) తొలి రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు తెలిపారు.
KC Venugopal Fires At National Awards |వివాదాస్పద 'ది కేరళ స్టోరీ' చిత్రానికి జాతీయ అవార్డులు ప్రకటించడంపై కేరళలో తీవ్ర ఆగ్రహాం వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.
Kerala CM | కేరళ సీఎం (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan) అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ (Mail) వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు తంపనూరు (Thampanuru) పోలీస్ స్టేషన్ (Police station) కు మెయిల్ పంపారు.
Jyoti Malhotra | భారత సైన్యానికి (Indian Army) చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ (Pakistan) నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ (Youtuber) జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) ను అరెస్టు చేశారు.
శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లకు కాల పరిమితిని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అతి స్పందనగా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభివర్ణించారు.
ఆర్థిక నేరం ఆరోపణల కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఉచ్చు బిగుస్తున్నది. కొచ్చి మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్)-ఎక్సలాజిక్ కంపెనీల ఆర్థిక నేరం కేసులో ఆమె�
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరుకు కలిసిరావాలని ఏడు రాష్ర్టాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇటీవలి ఢిల్లీ సహా పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాని�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దాని విజయోత్సవం జరుపుకునే స్థాయికి కాంగ్రెస్ , రాహుల్ గాంధీ దిగజారిపోయారని కేరళ సీఎం విజయన్ విమర్శించారు. బుధవారం జరిగిన ఎప్ఎఫ్ఐ 35వ జాతీయ సమావేశంలో ఆయన మ�
Kerala CM | కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి (convoy collided).