Pinarayi Vijayan | కేరళ రాష్ట్రం వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు చివరిదశలో ఉన్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) తాజాగా వెల్లడించారు. ఇప్పటి వరకూ 215 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు (215 bodies recove
Pinarayi Vijayan | వయనాడ్ (Wayanad)లో కొండచరియలు (Landslides) విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan) తెలిపారు.
Wayanad landslides: వయనాడ్లో విలయానికి కారణం అధిక వర్షమే అని అంచనా వేస్తున్నారు. కేవలం 48 గంటల్లో కొండచరియలు కొట్టుకువచ్చిన ప్రాంతంలో సుమారు 572 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం మృతుల సంఖ్య 152�
కేరళ ప్రభుత్వం తీసుకున్న అసాధారణ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఐఏఎస్ అధికారిని కే వాసుకిని విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ ఈ నెల 15న పినరయి విజయన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కార�
కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కువైట్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించటాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ తప్పుబట్టారు. ‘ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.
Priyanka Gandhi | కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె పతనంతిట్ట లోక్సభ నియోజకవర్గంలో పర్యటించార
నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ దక్షిణాదిన మాత్రం ఆ పార్టీ విస్తరించలేకపోయింది. కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ర్టాల రాజకీయాల్లో బీజేపీ పాత్ర పరిమిత
Pinarayi Vijayan | పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ గురువారం మరోసారి స్పష్టం చేశారు. అలాగే సీఏఏపై కాంగ్రెస్ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు.
Rahul Gandhi | కేరళ రాష్ట్రం వాయనాడ్ లోక్సభ నియోజకవర్గంలోని పయ్యంపల్లిలో అజీష్ పినాచియిల్ అనే వ్యక్తిని అడవి ఏనుగు దాడి చేసి చంపింది. కొన్ని రోజుల క్రితమే నియోజకవర్గంలో మరో వ్యక్తి కూడా అడవి మృగం దాడిలో తీవ�
కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో గణాంకాల గొడవను రాజేసిన కాంగ్రెస్ సర్కార్ రాళ్లెత్తిన కూలీలపై బురదను కుమ్మరించాలనే ఎత్తులేసి బొక్కబోర్లా పడింది. స్వల్పకాల స్వయం పాలనలో దశాబ్దాల దరిద్రాన్ని దూరంగా తరిమేసేం
Shoe Hurling Incident: క్యాబినెట్ మంత్రులతో సీఎం వెళ్తున్న కాన్వాయ్పై షూ అటాక్ జరిగింది. ఆ ఘటనకు సంబంధించి ఇప్పటికే నలుగుర్ని అరెస్టు చేశారు. ఆ కేసులో ఓ మహిళా జర్నలిస్టును కూడా బుక్ చేశారు. ఆమెను అరెస్టు చే�