ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఆ పార్టీ బీజేపీకి బీ-టీంగా మారింది. సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేట్ రంగానికి కాంగ్రెస్ ఊతం ఇస్తే.. బీజేపీ మరింత విస్తరింపజేసింది. ప్రభుత్వరంగ సం�
కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి పలువిధాలుగా మోకాలడ్డుతున్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సీఎం విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీ హో�
గవర్నర్ వ్యవస్థ ద్వారా తమపై పెత్తనం చెలాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటంతో గవర్నర్ అధికారాలకు కత్తెరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా చర్యలు చేపడుతున్నాయి.
భారత రాజ్యాంగానికి సమాఖ్య స్ఫూర్తి పునాది వంటిదని, దేశ ఉనికికి ఆధారమని కేరళ సీఎం విజయన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆర్థిక పరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే విషయంలో దీన్ని దృష్టిలో ఉంచ
సార్వత్రిక ఎన్నికలకు దాదాపు రెండేండ్ల సమయం ఉన్నది. తెలంగాణ నుంచి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్, తమిళనాడు నుంచి స్టాలిన్, కేరళ నుంచి పినరయి విజయన్, కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై ఉత్తరాది రాష్ర్టాల కం�
సరిగ్గా యూపీలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న వేళ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ యూపీ సీఎం యోగికి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. యూపీ రాష్ట్రం కేరళ, బెంగాల్
Pinarayi Vijayan: ఐఏఎస్ క్యాడర్ రూల్స్-1954లో మార్పుల కోసం కేంద్ర చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. ఎందుకంటే ఐఏఎస్ క్యాడర్లో కేంద్రం ప్రతిపాదించిన డిప్యూటేషన్ రూల్స్పై పలు రాష్ట్రాలు తీవ్ర