బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి కేరళ సీఎం పినరయి విజయన్కు సోమవారం ఒక లేఖ రాశారు, కాసరాగోడ్ జిల్లాలోని మంజేశ్వర్లో కన్నడ పేర్లు ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళ�
వ్యాక్సిన్లపై కేంద్రంపై ఒత్తిడి..
కరోనాను నియంత్రించడానికి అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేరళ సీఎం...
తిరువనంతపురం, మే 20: కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్)ని వరుసగా రెండోదఫా అధికారంలోకి తీసుకువచ్చిన పినరాయి విజయన్ రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. బుధవారం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంల
శైలజకూ దక్కని చోటు తిరువనంతపురం, మే 18: చరిత్రను తిరగరాస్తూ కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. మునుపటి క్యాబినెట్లోని మంత్రులందరినీ తొలగించి ఈసారి కొత్తవారికి చోటు
తిరువనంతపురం: ఆమె పేరు కేకే శైలజ. జనం ఆమెను ప్రేమగా శైలజా టీచరు అని పిలుస్తారు. ఆమె గురించి, ఆమె విజయాలు గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. మొన్నటి నీపా వైరస్ను, నిన్నటి కరోనా వైరస్ను అదుపు చేయడంలో ఆమె �
వరుసగా రెండోసారి అధికారంలోకి గత 40 ఏండ్లలో ఇదే తొలిసారి 140 సీట్లకు గాను 99 చోట్ల విజయం యూడీఎఫ్కు 41స్థానాలు.. బీజేపీకి సున్నా మత రాజకీయాలకు చోటు లేదు: విజయన్ తిరువనంతపురం, మే 2: కేరళ ఎన్నికల చరిత్రను లెఫ్ట్ డె�
తిరువనంతపురం: కేరళలో బీజేపీ ఖాతా ఖాళీ అవుతుందని ముందే చెప్పానని సీఎం పినరయి విజయన్ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతలంతా ప్రచారం కోసం కేరళకు వచ్చారని తెలిపారు. వారంతా �
న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నినాదం ఒక్కటే. అదే హిందుత్వ. ఢిల్లీ నుంచి గల్లీ ఎన్నికల వరకు ఏ ఇతర సమస్యలతో పని లేకుండా ఆ పార్టీ ఆ ఒక్క నినాదాంతోనే ఓ