గవర్నర్ వ్యవస్థ ద్వారా తమపై పెత్తనం చెలాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటంతో గవర్నర్ అధికారాలకు కత్తెరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా చర్యలు చేపడుతున్నాయి.
భారత రాజ్యాంగానికి సమాఖ్య స్ఫూర్తి పునాది వంటిదని, దేశ ఉనికికి ఆధారమని కేరళ సీఎం విజయన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆర్థిక పరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే విషయంలో దీన్ని దృష్టిలో ఉంచ
సార్వత్రిక ఎన్నికలకు దాదాపు రెండేండ్ల సమయం ఉన్నది. తెలంగాణ నుంచి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్, తమిళనాడు నుంచి స్టాలిన్, కేరళ నుంచి పినరయి విజయన్, కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై ఉత్తరాది రాష్ర్టాల కం�
సరిగ్గా యూపీలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న వేళ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ యూపీ సీఎం యోగికి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. యూపీ రాష్ట్రం కేరళ, బెంగాల్
Pinarayi Vijayan: ఐఏఎస్ క్యాడర్ రూల్స్-1954లో మార్పుల కోసం కేంద్ర చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. ఎందుకంటే ఐఏఎస్ క్యాడర్లో కేంద్రం ప్రతిపాదించిన డిప్యూటేషన్ రూల్స్పై పలు రాష్ట్రాలు తీవ్ర
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి కేరళ సీఎం పినరయి విజయన్కు సోమవారం ఒక లేఖ రాశారు, కాసరాగోడ్ జిల్లాలోని మంజేశ్వర్లో కన్నడ పేర్లు ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళ�
వ్యాక్సిన్లపై కేంద్రంపై ఒత్తిడి..
కరోనాను నియంత్రించడానికి అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేరళ సీఎం...
తిరువనంతపురం, మే 20: కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్)ని వరుసగా రెండోదఫా అధికారంలోకి తీసుకువచ్చిన పినరాయి విజయన్ రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. బుధవారం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంల
శైలజకూ దక్కని చోటు తిరువనంతపురం, మే 18: చరిత్రను తిరగరాస్తూ కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. మునుపటి క్యాబినెట్లోని మంత్రులందరినీ తొలగించి ఈసారి కొత్తవారికి చోటు