తిరువనంతపురం: ఆమె పేరు కేకే శైలజ. జనం ఆమెను ప్రేమగా శైలజా టీచరు అని పిలుస్తారు. ఆమె గురించి, ఆమె విజయాలు గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. మొన్నటి నీపా వైరస్ను, నిన్నటి కరోనా వైరస్ను అదుపు చేయడంలో ఆమె �
వరుసగా రెండోసారి అధికారంలోకి గత 40 ఏండ్లలో ఇదే తొలిసారి 140 సీట్లకు గాను 99 చోట్ల విజయం యూడీఎఫ్కు 41స్థానాలు.. బీజేపీకి సున్నా మత రాజకీయాలకు చోటు లేదు: విజయన్ తిరువనంతపురం, మే 2: కేరళ ఎన్నికల చరిత్రను లెఫ్ట్ డె�
తిరువనంతపురం: కేరళలో బీజేపీ ఖాతా ఖాళీ అవుతుందని ముందే చెప్పానని సీఎం పినరయి విజయన్ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతలంతా ప్రచారం కోసం కేరళకు వచ్చారని తెలిపారు. వారంతా �
న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నినాదం ఒక్కటే. అదే హిందుత్వ. ఢిల్లీ నుంచి గల్లీ ఎన్నికల వరకు ఏ ఇతర సమస్యలతో పని లేకుండా ఆ పార్టీ ఆ ఒక్క నినాదాంతోనే ఓ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం మమతా బెనర్జీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. మరోసారి అధికారం చేపట్టనున్న ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. �
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ఎల్డీఎఫ్ మరోసారి విజయం దిశగా దూసుకెళ్తున్నది. మొత్తం 140 స్థానాల్లో ఎల్డీఎఫ్ కూటమి 92, యూడీఎఫ్ కూటమి 44 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పినరయి వ
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. మార్చి మూడో తేదీన సీఎం విజయన్ కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. అ
తిరువనంతపురం : పలు కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్ధలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ న్యాయవిచారణకు సూచించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. సీఎంకు వ్యతిరేకంగా కేసులు ముందుకొస్తుంటే ఆయన దర్యాప్తు�
చెన్నై : తన పిల్లలకు న్యాయం దక్కేందుకే సీఎం పినరయి విజయన్పై పోటీ చేస్తున్నట్లు వలయార్ బాధితుల తల్లి పేర్కొంది. కేరళ అసెంబ్లీకి 6 ఏప్రిల్,2021న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయ�