న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం మమతా బెనర్జీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. మరోసారి అధికారం చేపట్టనున్న ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. �
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ఎల్డీఎఫ్ మరోసారి విజయం దిశగా దూసుకెళ్తున్నది. మొత్తం 140 స్థానాల్లో ఎల్డీఎఫ్ కూటమి 92, యూడీఎఫ్ కూటమి 44 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పినరయి వ
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. మార్చి మూడో తేదీన సీఎం విజయన్ కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. అ
తిరువనంతపురం : పలు కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్ధలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ న్యాయవిచారణకు సూచించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. సీఎంకు వ్యతిరేకంగా కేసులు ముందుకొస్తుంటే ఆయన దర్యాప్తు�
చెన్నై : తన పిల్లలకు న్యాయం దక్కేందుకే సీఎం పినరయి విజయన్పై పోటీ చేస్తున్నట్లు వలయార్ బాధితుల తల్లి పేర్కొంది. కేరళ అసెంబ్లీకి 6 ఏప్రిల్,2021న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయ�
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నామినేషన్ దాఖలు చేశారు. కన్నూర్ జిల్లాలోని ధర్మాడం అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా అధికారులకు విజయన్ �
తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 83 మంది అభ్యర్ధుల జాబితాను సీపీఎం బుధవారం ప్రకటించింది. సీఎం పినరయి విజయన్ ధర్మదం నుంచి పోటీ చేయనుండగా, ఆరోగ్య మంత్రి కేకే శైలజ మత్తన్నూర్, ఉన్నత విద్యా మ
తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇవాళ సీపీఎం(మార్కిస్టు) పార్టీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 83 మంది అభ్యర్థులతో తొలి లిస్టును ప్రకటించారు. సీఎం పినరయి విజయన్ ఈసారి ధర్మదం నియ