Air India | ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల వద్ద కొనుగోలు చేయనున్న కొత్త విమానాల కోసం ఎయిర్ ఇండియా కొత్త పైలట్లు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టింది. వేతన ప్యాకేజీ రూ.2 కోట్ల పైమాటే అని తెలుస్తున్నది.
పసిఫిక్ సముద్రంపై కొంత ఎత్తులో గుర్తుతెలియని ఎరిగే వస్తువులు (అన్ఐడింటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్-యూఎఫ్ఓ) తిరుగుతున్నాయట. ఈ విషయాన్ని ఆ సముద్రం మీదుగా విమానాలను నడిపే పలువురు పైలెట్లు వెల్లడించార�
రోజూ హెలికాప్టర్ నడపటమే ఆయన పని.. కానీ, ఆ రోజు ఎందుకో తన భార్యతో మాట్లాడాలనిపించింది.. కూతురికి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసరికి ఆయనకు కూడా అదోలా అనిపించింది.
SpiceJet | దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ (SpiceJet) తన పైలట్లకు షాకిచ్చింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా పైలట్లను బలవంతంగా సెలవులపై పంపింది. 80 మంది పైలట్లను మూడు
పారిస్: విమానం గాల్లో ఉండగా ఇద్దరు పైలట్లు కాక్పిట్లో కొట్టుకున్నారు. ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు. గమనించిన కేబిన్ సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్�
న్యూఢిల్లీ: రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు పైలెట్లపై డీజీసీఏ చర్యలు తీసుకున్నది. రూల్స్ అతిక్రమించిన ఆ ఇద్దరు పైలెట్ల లైసెన్సులను డీజీసీఏ తాత్కాలికంగా రద్దు చేసింది. స్పైస్జెట్కు చెందిన ఓ క
రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు భారత వాయుసేన ధ్రువీకరించింది
న్యూఢిల్లీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), స్పైస్జెట్ ఎయిర్లైన్కు రూ.10 లక్షల జరిమానా విధించింది. తప్పుడు సిమ్యులేటర్లపై పైలట్లకు శిక్షణ ఇచ్చినందుకు మే 30న ఈ మేరకు ఫైన్ వేసింది. ఈ నేపథ�
న్యూఢిల్లీ: డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కఠిన నిర్ణయం తీసుకున్నది. స్పైస్జెట్ సంస్థలో పనిచేస్తున్న 90 మంది పైలెట్లపై వేటు వేసింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుతున్న �
Helicapter force landing: ఆర్మీ హెలిక్యాప్టర్ ఫోర్స్ ల్యాండింగ్ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మేజర్లు రోహిత్ కుమార్, అనూజ్ రాజ్పుత్లకు భారత సైన్యం ఘనంగా నివాళులర్పించింది.
న్యూఢిల్లీ : తమ సిబ్బంది అందరికీ తక్షణమే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టని పక్షంలో పనులు నిలిపివేస్తామని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం హెచ్చరించింది. సంస్థకు చెందిన 18 ఏండ్లకు పైబడిన విమాన సి�