అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్..దేశీయ విమానయాన రంగంపై భారీ అంచనాను ప్రకటించింది. వచ్చే 20 ఏండ్లలో భారత్లో 31 వేల మంది పైలట్లు, 26 వేల మంది మెకానిక్లు అవసరం ఉంటుందని అంచనావేస్తున్నది.
Trainer Aircraft Crash | శిక్షణ విమానం కూలిన ( Trainer Aircraft Crash) ప్రాంతానికి సమీపంలో కాలిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు జిల్లా ఎస్పీ సమీర్ సౌరభ్ తెలిపారు. ఆ మృతదేహం పైలట్దా అన్నది గుర్తించాల్సి ఉందన్నారు. మిస్సింగ్�
అరుణాచల్ ప్రదేశ్లో ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారానికి చెందిన లెఫ్ట్నెంట్ కర్నల్�
Gujiyas | హోలీ స్వీట్ అయిన కజ్జికాయను (Gujiyas) ఒక పైలట్ చేతిలో పట్టుకోగా, కాక్పిట్లోని విమాన పరికరంపై ఉంచిన పేపర్పై మరొకటి ఉంది. అలాగే డ్రింక్ ఉన్న పేపర్ గ్లాస్ ఇంధనం కటాఫ్ లివర్పై ఉంది. ఈ ఫొటో సోషల్ మీడియ�
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా విస్తరణ ప్రణాళిక అమలులో దూకుడు పెంచింది. 900 మంది పైలట్లు, మరో 4200 మంది క్యాబిన్ క్రూ సిబ్బందిని నియమించుకుంటామని ప్రకటించింది.
Air India | ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల వద్ద కొనుగోలు చేయనున్న కొత్త విమానాల కోసం ఎయిర్ ఇండియా కొత్త పైలట్లు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టింది. వేతన ప్యాకేజీ రూ.2 కోట్ల పైమాటే అని తెలుస్తున్నది.
పసిఫిక్ సముద్రంపై కొంత ఎత్తులో గుర్తుతెలియని ఎరిగే వస్తువులు (అన్ఐడింటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్-యూఎఫ్ఓ) తిరుగుతున్నాయట. ఈ విషయాన్ని ఆ సముద్రం మీదుగా విమానాలను నడిపే పలువురు పైలెట్లు వెల్లడించార�
రోజూ హెలికాప్టర్ నడపటమే ఆయన పని.. కానీ, ఆ రోజు ఎందుకో తన భార్యతో మాట్లాడాలనిపించింది.. కూతురికి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసరికి ఆయనకు కూడా అదోలా అనిపించింది.
SpiceJet | దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ (SpiceJet) తన పైలట్లకు షాకిచ్చింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా పైలట్లను బలవంతంగా సెలవులపై పంపింది. 80 మంది పైలట్లను మూడు
పారిస్: విమానం గాల్లో ఉండగా ఇద్దరు పైలట్లు కాక్పిట్లో కొట్టుకున్నారు. ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు. గమనించిన కేబిన్ సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్�
న్యూఢిల్లీ: రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు పైలెట్లపై డీజీసీఏ చర్యలు తీసుకున్నది. రూల్స్ అతిక్రమించిన ఆ ఇద్దరు పైలెట్ల లైసెన్సులను డీజీసీఏ తాత్కాలికంగా రద్దు చేసింది. స్పైస్జెట్కు చెందిన ఓ క
రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు భారత వాయుసేన ధ్రువీకరించింది