ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి.
not to fly while on fast | రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే పైలట్లు, క్యాబిన్ సిబ్బంది డ్యూటీకి రావద్దని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) తెలిపింది. ఉపవాసం ఉండే వారిని విమానంలో విధులకు అనుమతించబోమని స్పష్టం చేసిం
Begumpet | వాయుసేనకు చెందిన ఓ శిక్షణా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 40 నిమిషాల పాటు బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో గాల్లోనే చక్కర్లు కొట్టింది.
టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియాలో పైలట్లు మళ్లీ ఆందోళనబాట పట్టబోతున్నారా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఫ్లైట్ డ్యూటీ, రెస్ట్ పీరియడ్ స్కీంపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక�
విమాన పైలట్లు, ఇతర సిబ్బంది మౌత్వాష్, పెర్ఫ్యూమ్స్ వాడకంపై డీజీసీఏ నిషేధం విధించనుంది. ఈమేరకు కొత్త నిబంధనావళిని తీసుకొస్తున్నది. మౌత్వాష్, పెర్ఫ్యూమ్స్ల్లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుందని, దీన�
బ్రీత్అనలైజర్ టెస్ట్ సందర్భంగా పైలట్లు, విమాన సిబ్బంది పెర్ఫ్యూమ్ వాడటంపై నిషేధం విధిస్తూ భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA ముసాయిదాను తీసుకువచ్చింది.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా పైలట్ల నియామకంలో దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 650 మంది పైలట్లను నియమించుకున్నదని సంస్థ సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ తెలిపారు.
Air India Pilots: కాక్పిట్లోకి గర్ల్ఫ్రెండ్ను తీసుకువెళ్లిన కేసులో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలెట్లపై వేటు పడింది. ఢిల్లీ నుంచి లేహ్కు వెళ్తున్న విమానంలో గత వారం ఈ ఘటన జరిగింది.
Go First-Air India | గోఫస్ట్ విమానాలు నేలకు పరిమితం కావడంతో అందులో పని చేస్తున్న పైలట్లలో సుమారు 200 మంది ఎయిర్ ఇండియాలో చేరారు. వారిలో 75 మంది సోమవారం నుంచి శిక్షణలో చేరారు. దీనిపై స్పందించేందుకు గోఫస్ట్ ముందుకు రాలేదు
వేతనాలు, ఉద్యోగ నిబంధనల్లో ఎయిరిండియా యాజమాన్యం చేసిన సవరణలపై పైలట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని పైలట్లకు చెందిన రెండు యూనియన్లు తాజాగా ప్రకటించాయి.
అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్..దేశీయ విమానయాన రంగంపై భారీ అంచనాను ప్రకటించింది. వచ్చే 20 ఏండ్లలో భారత్లో 31 వేల మంది పైలట్లు, 26 వేల మంది మెకానిక్లు అవసరం ఉంటుందని అంచనావేస్తున్నది.
Trainer Aircraft Crash | శిక్షణ విమానం కూలిన ( Trainer Aircraft Crash) ప్రాంతానికి సమీపంలో కాలిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు జిల్లా ఎస్పీ సమీర్ సౌరభ్ తెలిపారు. ఆ మృతదేహం పైలట్దా అన్నది గుర్తించాల్సి ఉందన్నారు. మిస్సింగ్�
అరుణాచల్ ప్రదేశ్లో ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారానికి చెందిన లెఫ్ట్నెంట్ కర్నల్�
Gujiyas | హోలీ స్వీట్ అయిన కజ్జికాయను (Gujiyas) ఒక పైలట్ చేతిలో పట్టుకోగా, కాక్పిట్లోని విమాన పరికరంపై ఉంచిన పేపర్పై మరొకటి ఉంది. అలాగే డ్రింక్ ఉన్న పేపర్ గ్లాస్ ఇంధనం కటాఫ్ లివర్పై ఉంది. ఈ ఫొటో సోషల్ మీడియ�
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా విస్తరణ ప్రణాళిక అమలులో దూకుడు పెంచింది. 900 మంది పైలట్లు, మరో 4200 మంది క్యాబిన్ క్రూ సిబ్బందిని నియమించుకుంటామని ప్రకటించింది.