Helicapter force landing: ఆర్మీ హెలిక్యాప్టర్ ఫోర్స్ ల్యాండింగ్ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మేజర్లు రోహిత్ కుమార్, అనూజ్ రాజ్పుత్లకు భారత సైన్యం ఘనంగా నివాళులర్పించింది.
న్యూఢిల్లీ : తమ సిబ్బంది అందరికీ తక్షణమే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టని పక్షంలో పనులు నిలిపివేస్తామని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం హెచ్చరించింది. సంస్థకు చెందిన 18 ఏండ్లకు పైబడిన విమాన సి�