F-35 Fighter Jets: అమెరికాలో ఎఫ్-35 పేలిన ఘటనకు చెందిన నివేదిక రిలీజైంది. ఆ యుద్ధ విమానం హైడ్రాలిక్స్లో ఐస్ జామ్ కావడం వల్ల ప్రమాదం జరిగినట్లు తేల్చారు. అలస్కా రన్వేపై కూలడానికి ముందు ఆ విమానంలో ఉన్న పై
అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత మొత్తం 112 మంది ఎయిరిండియా పైలట్లు సిక్ లీవ్ తీసుకున్నారని కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహాల్ గురువారం లోక్సభలో వెల్లడించారు.
Plane Crash | బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్ లాక్లు సురక్షితంగా ఉన్నాయని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, బోయింగ్ కంపెనీ పేర్కొన్నాయి. అయితే, ఎయిర్ ఇండియా విమానంలో స్విచ్లు ఆఫ్ కావడం వల్లనే ప్రమ�
అహ్మదాబాద్లో జూన్ 12న కూలిపోయిన ఏఐ171 విమానం సిబ్బంది తాము పొందిన శిక్షణకు అనుగుణంగా సంక్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించారని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) ఆదివారం పేర్కొంది.
ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై అప్పుడే ఏమీ చెప్పలేమని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రమాదంపై ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దని ప్రజలకు సూచించారు.
AAIB Report | జూన్ 12న అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా ఏఐ 171 విమాన ప్రమాదం ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికపై ఎయిర్లైన్ పైలెట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA-I) ప్రశ్నలు లేవనెత్తింది. దర్యాప్తు తీరు�
ఎయిర్ ఇండియా (Air India) విమానం కుప్పకూలిపోయిన దుర్ఘటన జరిగి శనివారానికి సరిగ్గా నెల రోజులైంది. గత నెల 12న ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానం గుజరాత్లోని అహ్మదాబాద్లో (Ahmedabad) టేకాఫ్ అయిన కొద్దిసేపట
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం క్రాష్కు కొద్ది క్షణాల ముందే.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ఆ పైలట్ మేడే(MAYDAY) కాల్ ఇచ్చినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.
French jets collide mid-air | శిక్షణ సందర్భంగా విన్యాసాలు నిర్వహిస్తుండగా రెండు ఫైటర్ జెట్ విమానాలు గాలిలో ఢీకొట్టాయి. అయితే పైలట్లు పారాచూట్ల సహాయంతో దూకేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Coast Guard Pilot: రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తూ భారతీయ కోస్టు గార్డు పైలట్ రాణా.. 40 రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మరణించాడు. ఆ పైలట్ మృతదేహాన్ని అక్టోబర్ 10వ తేదీన ఆరేబియా సముద్రంలో గుర్తించారు.
ఆపదలోనున్న వారికి మేమున్నామంటూ భరోసానిస్తున్నది 108 సిబ్బంది. సకాలంలో స్పందించి.. ప్రాణాలు రక్షించి.. వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రాణదాతలుగా నిలు
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా పైలట్లకు శుభవార్త. పైలట్ల వేతనాలు రూ.15 వేల వరకూ పెంచడంతోపాటు రూ.1.8 లక్షల బోనస్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.