యాదగిరిగుట్ట, స్వర్ణ గిరి, వరంగల్లోని భద్రకాళి ఆలయాల తీర్థయాత్రకు ఈనెల 27న హుజురాబాద్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును నడపనున్నట్లు హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు.
Pilgrimage | తీర్ధ యాత్రలకు వెళ్లే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం వచ్చే నెల నుంచి 14 నుంచి 22 వరకు, జూలై 5 - 13వ వరకు రెండు ప్యాకేజీలుగా రైల్వే శాఖ ప్రత్యేక �
Life Insurance | మకరవిళక్కు వేడుకల కోసం త్వరలోనే శబరిమల ఆలయ ద్వారాలు తెరచుకోనున్నాయి. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులకు సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీపికబురు చెప్పింది. భక్తులకు ఉచిత బీమా కవరేజీని వర్తిం�
పవిత్ర పుణ్యక్షేతం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధికి ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శ�
భారత్ గౌరవ్ రైళ్లలో నిరుడు 96 వేల మంది భక్తులు ప్రయాణం సాగించినట్టు బుధవారం రైల్వే అధికారులు వెళ్లడించారు. 172 పర్యాటక ట్రిప్పులతో వారంతా 24 రాష్ర్టాల్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించారని పే�
ఈ నెల 23న సికింద్రాబాద్ నుంచి ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ యాత్ర రైలు ప్రారంభం కానున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఆ రైలు నడుస్తుందన�
అమర్నాథ్ యాత్ర మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ యాత్రకు 3.5 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. జమ్ము-కశ్మీర్ భగవతి నగర్ క్యాంప్ నుంచి ఈ యాత్రను లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం
ఎన్నికల కోసం పవిత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. నిన్నటికి నిన్న వారణాసిలో నమో ఘాట్ నిర్మాణంతో తీవ్ర
ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు హాజ్కమిటీ చైర్మన్ మహ్మద్సలీం వెల్లడించారు. యాత్రికుల కోసం హైదరాబాద్లోని నాంపల్లిలోని హజ్ హౌస్లో ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్లోని �
ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని షాదీఖానాలో హజ్ యాత్రకు వెళ్లే వారికి తర్పీయతి కార్యక్రమాన్ని ఏర్�
హజ్యాత్ర విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు చెందిన దాదాపు 3,500 మంది
తెలంగాణ నుంచి దాదాపు 3,016 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హజ్యాత్ర ఏర్పాట్లపై హాజ్కమిటీ, మైనార్టీ శాఖ అధికారులతో మంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
అమృత్సర్: తీర్థయాత్ర కోసం భారత్కు వచ్చి కరోనా వల్ల చిక్కుకుపోయిన పాకిస్థాన్కు చెందిన 98 మంది హిందువులు ఏడాదిన్నర తర్వాత ఆదివారం బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నెల మూడో తేదీనే వారు పంజాబ్లోని అట్టా�