Earthquake | సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. మలేషియాలో సోమవారం తెల్లవారుజామున 2.39 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 6.8గా నమోదయింది.
Philippines | ఫిలిప్పీన్స్ (Philippines)లో ‘రాయ్’ తుఫాను (Rai Typhoon) విధ్వంసం సృష్టించింది. తుఫాను ధాటికి 208 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.
మనీలా, డిసెంబర్ 19: ఫిలిప్పీన్స్లో రాయ్ తుఫాన్ పెను బీభత్సం సృష్టించింది. గంటకు 270 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో వేలాది చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్లు భారీగా దెబ్బతిన్నాయి. వర్షాలతో
Typhoon Rai: ఫిలిప్పైన్స్లో సూపర్ టైఫూన్ బీభత్సం సృష్టించింది. బలమైన తుఫాను ధాటికి ఇప్పటికే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మూడు లక్షల మంది
హిమాయత్నగర్ : చదువుల్లో చురుకైన ఓ విద్యార్థినికీ పై చదువులు చదవడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యం ఒక వైపు.. కుటుంబ ఆర్థిక పరిస్థితి మరోవైపు ఉండటంతో ఆ విద్యార్థ�
స్టాక్హోమ్: ఈ యేటి నోబెల్ శాంతి బహుమతిని మారియా రెస్సా, దిమిత్రి మురటోవ్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ప్రజాస్వామ్యానికి, సుదీర్ఘ శాంతి స్థాపనకు కీలకమైన భావ స్వేచ్ఛను పరిరక్షిస్తున్న ఈ ఇద్ద
మనీలా: వచ్చే ఏడాది జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టి తెలిపారు. అంతేకాదు రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే �
మనీలా: పిలిప్పీన్స్కు చెందిన లెజెండరీ బాక్సర్ మ్యానీ పకియావో ఇవాళ ఆ దేశ అధ్యక్ష పోటీ కోసం అధికారికంగా నామినేషన్ వేశారు. వచ్చే ఏడాది మేలో దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రొఫెషనల్ బాక్�
ఫిలిప్పీన్స్ భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రత నమోదు | ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రతతో భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. పొం
మనీలా: హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఫిలిప్పీన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారమే తాము అనుమతి ఇచ్చినట్లు ఫిలిప్పీ