దావో: పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి కుమార్తె సారా డుటెర్టి ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దావో నగరంలో జరిగిన వేడుకలో అధ్యక్షుడు డుటెర్టితో పాటు తల్లి కూడా హ�
మనీలా: ఫిలిప్పీన్స్లో ఇవాళ ఉదయం దారుణం జరిగింది. భారీగా జనసంద్రమైన ఓ బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఇండ్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపా�
Indonesia | హిందూ మహాసముద్ర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో (Indonesia) భారీ భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున మూడు దేశాల్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. ఉదయం 4.06 గంటల సమయంలో ఇండోనేషియాలోని సుమత్ర�
Earthquake | సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. మలేషియాలో సోమవారం తెల్లవారుజామున 2.39 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 6.8గా నమోదయింది.
Philippines | ఫిలిప్పీన్స్ (Philippines)లో ‘రాయ్’ తుఫాను (Rai Typhoon) విధ్వంసం సృష్టించింది. తుఫాను ధాటికి 208 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.
మనీలా, డిసెంబర్ 19: ఫిలిప్పీన్స్లో రాయ్ తుఫాన్ పెను బీభత్సం సృష్టించింది. గంటకు 270 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో వేలాది చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్లు భారీగా దెబ్బతిన్నాయి. వర్షాలతో
Typhoon Rai: ఫిలిప్పైన్స్లో సూపర్ టైఫూన్ బీభత్సం సృష్టించింది. బలమైన తుఫాను ధాటికి ఇప్పటికే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మూడు లక్షల మంది
హిమాయత్నగర్ : చదువుల్లో చురుకైన ఓ విద్యార్థినికీ పై చదువులు చదవడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యం ఒక వైపు.. కుటుంబ ఆర్థిక పరిస్థితి మరోవైపు ఉండటంతో ఆ విద్యార్థ�
స్టాక్హోమ్: ఈ యేటి నోబెల్ శాంతి బహుమతిని మారియా రెస్సా, దిమిత్రి మురటోవ్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ప్రజాస్వామ్యానికి, సుదీర్ఘ శాంతి స్థాపనకు కీలకమైన భావ స్వేచ్ఛను పరిరక్షిస్తున్న ఈ ఇద్ద