ఫిలిప్పీన్ రాజధాని మనీలాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక మురికివాడలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో వెయ్యికి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. భారీగా ఎగసిపడ్డ మంటలు, దట�
ఫిలిప్పిన్స్లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో నివసించే చింతా అమృతరావు మెదక్లో విద్యుత్ శాఖలో
ఫిలిప్పీన్స్లో ఉష్ణ మండల తుఫాను ట్రామీ బీభత్సం సృష్టించింది. దీని కారణంగా భారీ వరదలు రావడమే కాక, పలు చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో 115 మందికి మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు.
Philippines | ఫిలిప్పీన్స్ (Philippines)లో తీవ్ర తుఫాన్ ‘ట్రామి’ బీభత్సం (Storm Trami) సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా ఉత్తర ఫిలిప్పీన్స్లో వరదలు (floods) సంభవించాయి. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి (landslips).
మధుమేహం బారిన పడ్డవారికి, ప్రీడయాబెటిస్ దశలో ఉన్న వారికి అన్నం ఎక్కువగా తినొద్దని వైద్యులు ముందుగా సూచిస్తుంటారు. మూడుపూటలా అన్నం తినడం అలవాటైన దక్షిణ భారతీయులకు ఈ సూచన పాటించడం కష్టమైన పనే. అయితే, ఇక మ�
చైనా, ఫిలిప్పీన్స్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గత నెల వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని సెకండ్ థామస్ షోల్ సమీపంలో చైనా, ఫిలిప్పీన్స్ జవాన్ల మధ్య ఘర్షణ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప�
సామాజిన మాధ్యమం ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి షాకివ్వనున్నారు. కొత్తగా ఎక్స్ అకౌంట్ తీసుకునేవారు (X New Users) డబ్బు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
దక్షిణ ఫిలిప్పీన్స్లో (Philippines) మిండానావో ద్వీపం (Mindanao island) వరుస భూకంపాలతో వణికిపోతున్నది. గత శనివారం 7.6 తీవ్రతతో బలమైన భూకంపం (Earthquake) వచ్చిన విషయం తెలిసిందే.
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్' (ట్విట్టర్)లో ఖాతా కొనసాగించటం ఇకపై ఉచితం కాబోదు! ఏటా 1 డాలర్తో బేసిక్ సబ్స్క్రిప్షన్ను తీసుకొస్తున్నట్టు ‘ఎక్స్' మంగళవారం కీలక ప్రకటన చేసింది.
చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal pradesh), ఆక్సాయ్ చిన్ (Aksai chin) తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్ మ్యాప్ను (
Viral News | డోక్సూరి తుపాను (Typhoon Doksuri) విధ్వంసం కారణంగా ఫిలిప్పీన్స్ (Philippines) లో వరదలు (Floods) సంభవించాయి. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధైర్యపడకుండా ఓ జంట వివాహం చేసుకుంది.