చైనా, ఫిలిప్పీన్స్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గత నెల వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని సెకండ్ థామస్ షోల్ సమీపంలో చైనా, ఫిలిప్పీన్స్ జవాన్ల మధ్య ఘర్షణ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప�
సామాజిన మాధ్యమం ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి షాకివ్వనున్నారు. కొత్తగా ఎక్స్ అకౌంట్ తీసుకునేవారు (X New Users) డబ్బు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
దక్షిణ ఫిలిప్పీన్స్లో (Philippines) మిండానావో ద్వీపం (Mindanao island) వరుస భూకంపాలతో వణికిపోతున్నది. గత శనివారం 7.6 తీవ్రతతో బలమైన భూకంపం (Earthquake) వచ్చిన విషయం తెలిసిందే.
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్' (ట్విట్టర్)లో ఖాతా కొనసాగించటం ఇకపై ఉచితం కాబోదు! ఏటా 1 డాలర్తో బేసిక్ సబ్స్క్రిప్షన్ను తీసుకొస్తున్నట్టు ‘ఎక్స్' మంగళవారం కీలక ప్రకటన చేసింది.
చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal pradesh), ఆక్సాయ్ చిన్ (Aksai chin) తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్ మ్యాప్ను (
Viral News | డోక్సూరి తుపాను (Typhoon Doksuri) విధ్వంసం కారణంగా ఫిలిప్పీన్స్ (Philippines) లో వరదలు (Floods) సంభవించాయి. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధైర్యపడకుండా ఓ జంట వివాహం చేసుకుంది.
T20 WC 2024 : పొట్టి క్రికెట్లో పసికూన పపువా న్యూ గినియా(Papua New Guinea) జట్టు సంచలనం సృష్టించింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ పోటీలకు క్వాలిఫై అయింది. దాంతో, వరల్డ్ కప్ బరిలో నిలిచిన 15వ జట్టు అయింది. తూర్ప�
భారత్లో బియ్యం ఎగుమతులపై నిషేధం.. అంతర్జాతీయ మార్కెట్ను షేక్ చేస్తున్నది. మెజారిటీ దేశాల్లో రైస్ ధరలకు రెక్కలు తొడిగాయి మరి. ఇప్పటికే ఓవైపు ఎల్నినో కారణంగా వాతావరణ అననుకూల పరిస్థితులు, మరోవైపు రష్య
Philippines Earthquake | ఫిలిప్పీన్స్ (Philippines) ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. ఉత్తర ఫిలిప్పీన్స్ లోని మిండోరో ద్వీపంలో (Mindoro island) గురువారం ఉదయం భూమి కంపించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.
Telangana | యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లికి చెందిన గూడూరు మణికాంత్రెడ్డి (21) ఫిలిప్పీన్స్ దేశంలో శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితి లో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపి�
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు తిరిగివచ్చిన చివరి సంవత్సరం వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది.
భారత ఐస్ స్కేటింగ్ జట్టుకు హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదీర్ కోచ్గా ఎంపికయ్యాడు. సింగపూర్ వేదికగా వచ్చే నెల 1, 2 తేదీల్లో జరిగే ఆసియా షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్లో బరి�