మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న తెలంగాణ సర్కారు పెద్ద జబ్బులు దరి చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో మహిళా దినోత్సవం ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి విశేష స్పందన
పీహెచ్సీ నిర్మాణంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని కలెక్టర్ రాజర్షి షా అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహరాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్
పుట్టిన పది రోజులకే తల్లిని కోల్పోయిన పసిగుడ్డు.. ఊళ్లో గ్లాసెడు పాలు కూడా దొరకని దైన్యం.. పశు సంపద లేని ఊరు.. పాల ప్యాకెట్ కోసం తండ్రి రోజూ 10 కిలోమీటర్ల ప్రయాణం.. విన్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పించే కష�
వరంగల్ దేశాయిపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. నాణ్యతా ప్రమాణాలు పాటించిన నేపథ్యంలో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సంస్థ దేశాయిపేట పీహెచ్సీని గుర్తించింది. ప్రపంచంలో
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పేరుతో కొత్త కార్యక్రమానికి నాంది పలుకనున్నది. ఇందులో భాగంగా మహిళలకు ముందస్తుగా పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించనున్నద�
రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ బీఆర్ఎస్ సర్కారు చేతల ప్రభుత్వంగా నిలిస్తే..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే నిధులను అడ్డుకుంటూ కోతల సర్కారుగా నిలిచిందని ఆర్థిక
మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ హెల్త్ మిషన్లో చోటు దక్కింది. తా జాగా జాతీయ హెల్త్ మిషన్ విడుదల చేసిన ఉత్తమ పీహెచ్సీల్లో కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర స్థాయ
అందరికీ చూపును ప్రసాదించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అద్భుత కార్యక్రమం రెండో విడుత ‘కంటి వెలుగు’ నెల రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నది.
ఎయిమ్స్ డైరెక్టర్ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న భవనం ఇది. సంస్థ మొత్తం పాలన ఇక్కడి నుంచే జరగాలి. కానీ.. ఇప్పటికీ పిల్లర్ల దశ దాటలేదు. డైరెక్టర్ భవనమే ఇలా ఉంటే.. ఇక మిగతా నిర్మాణాల సంగతి ఏ స్థాయిలో ఉన్నద�
రాష్ట్ర యువతకు మంత్రి కేటీఆర్ మరో గుడ్న్యూస్ చెప్పారు. బుధవారం ట్విట్టర్ వేదికగా ఆ విషయాన్ని పంచుకొన్నారు. రాష్ట్రంలోని అమెరికాకు చెందిన ప్రావిడెన్స్ హెల్త్ సిస్టమ్స్ కంపెనీ ఇక్కడ తమ ఉద్యోగుల స
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్యసేవలు ప్రజలకు సక్రమంగా అందేవి కావు. దీంతో గ్రామాల్లోని ప్రజలు అనారోగ్యం బారిన పడితే వైద్యానికి పట్టణాల్లోని ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి భారీగా డబ్బులు ఖర్చు చేస�