కరీంనగర్ జిల్లా మానకొండూరు (Manakondur) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగడాని నీళ్లు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇటీవల ఎలిగేడు పీహెచ్సీతోపాటు సుల్తాన్పూర్, ధూళికట్ట సబ్సెంటర్లకు ‘కాయకల్ప’కు ఎంపిక కాగా, మంగళవారం జాతీయ వైద్య బృందం సభ్యులు ఆయా దవాఖానలను పరిశీలించారు.
ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంగా మూడేండ్ల కింద చేరిన. మొదట్ల రూ.16,500 జీతం వచ్చేది. మా ఆయన వ్యవసాయం చేస్తడు. నాకు బైక్ లేకుండె. బస్సులల్ల పీహెచ్సీకి, సబ్సెంటర్కు పోయిరావాల్నంటే కష్టం అయితుండె. వ్యాక్సిన్లు, మందు
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీలు, పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తూ కార్పొరేట్స్థాయి వైద్యం అందిస్తున్నది.
దేశంలో అతిపెద్ద బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డిగ్రీ అర్హతతో పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దీని ద్వారా 2 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు.
మారుమూల ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడి గిరిజన బిడ్డలకు వైద్యం అందడం గగనం. కిలోమీటర్ల దూరం నడిస్తేనే పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కి చేరుకునేది. అంతంతమాత్రంగా వైద్యం అందేది.
Telangana | రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు దాని పరిధిలోని మానవ వన�
Mulugu PHC | ఓ మహిళ సాధారణ కాన్పు(Normal Delivery)లో ముగ్గురు ఆడశిశువులకు జన్మనివ్వగా ఒకరు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా(Mulugu District) తాడ్వాయి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం(PHC)లో జరిగింది.
డిచ్పల్లిలోని రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్టేషన్ గుండా హైదరాబాద్, ముంబైకి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్కు అవతలి పక్క�
మహిళా ఆరోగ్య పథకం మహిళలకు వరంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి మంగళవారం పలు వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనుంది. ఇందుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 58 ప్రభుత్వ దవాఖ�
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నివారణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. సర్కారు ఆదేశాల మేరకు గతంలో వైరస్ను విజయవంతంగా నియంత్రించిన అధికారులు, మరోసారి ప్రబలకుండా ముంద�
ప్రస్తుతం దేశంలో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వందల నుంచి వేలకు చేరాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. వ్యాక్సిన్ డోస్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర�
మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల జిల్లాలో (Sircilla) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలంలో�