సర్కారు దవాఖాన అంటే వైద్యానికే అడుగుపెట్టని ప్రజలు.. సీఎం కేసీఆర్ తెచ్చిన పెను మార్పులతో వైద్యారోగ్య కేంద్రాలకు రావడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు క్రమం తప్పకుండా నెలనెలా పరీక
చింతకాని, డిసెంబర్ 10: పీహెచ్సీకి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జాతీయ వైద్య బృంద (ఎన్క్వాస్) పరిశీలకులు జశ్వంత్మాల్, ఎం.కుసుమ ఆదేశించారు.
ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పల్లె దవాఖానల్లో మరో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
: మిషన్ భగీరథ పథకం కేవలం ఇంటింటికీ నల్లా నీళ్లు అందించడమే కాకుండా ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నది. సీఎం కేసీఆర్ ‘భగీరథ’ ప్రయత్నంతో ప్రజలకు శుద్ధి చేసిన జలాలు అందడమే కాకుండా కలుషిత నీటి వ
నూనతంగా ఏర్పాటు చేసిన బినోలా పీఎచ్సీలో ఓపీ సంఖ్య పెంచాలని డిప్యూటీ డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ అన్నారు. మంగళవారం బినోలా పీహెచ్సీ, నవీపేట సీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పీహెచ్సీలో ప్రధాని మోదీ బొమ్మ ఎందుకు పెట్టలేదంటూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే హంగామా చేశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా పర్�
రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ‘హైటెక్' హంగులు సంతరించుకోనున్నాయి. ఏదైనా రోగం వస్తే చికిత్స అందించేందుకే పరిమితమైన పీహెచ్సీలు ఇకపై వ్యాధుల నివారణ, నియంత్రణ, ప్రజలకు ఆరోగ్య అవగాహన, సమాచార సేకర�
ప్రాథమిక చికిత్సలన్నీ అక్కడే.. అందుబాటులో లేని వైద్యం కోసం పెద్యాస్పత్రులకు రిఫర్ నేరేడుచర్ల, జూలై 18 : ప్రభుత్వ నిధులు ప్రైవేటు ఆస్పత్రులపాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగ�
ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు ప్రజలకు అందించే వైద్య సేవలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమంగా నిలిచినటువంటి ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రా లు, జిల్లా దవాఖాన, 4 సబ్సెంటర్లు కాయకల్ప అవార్డులకు ఎంపికైనట్లు �
జిల్లా వైద్యాధికారులు కచ్చితంగా నెలకోరోజు పీహెచ్సీలో నిద్రించాలి నేను కూడా పీహెచ్సీలో నిద్రిస్తా సిజేరియన్లపై ప్రైవేట్ దవాఖానల తీరు మారకుంటే కఠిన చర్యలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో ఇంటింటా కరోనా �
TTD | వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేయనుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
గిరిజన పల్లెకు చేరిన సర్కారు వైద్యం ఆదిలాబాద్ టౌన్, మే 24: తెలంగాణ సర్కారు వైద్య విధానాలతో పీహెచ్సీలు, సర్కారు దవాఖానలు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాయి. పీహెచ్సీల పరిధి సబ్సెంటర్ల ఏఎన్ఎంలు, సిబ్బంద�
జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే వైద్య రంగానికి పెద్దపీట వేశారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్ద అదిరాల గ్రామంలో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్ర
నాటాలన్న యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి ఆలోచనను అభినందించిన ఎంపీ సంతోష్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): జిల్లా పరిధిలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్లో నార్మల్ డెలివరీ అయిన ప్రతిసారి �
ఆరోగ్యశ్రీ సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయికి విస్తరింపజేయాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఇందుకు అనుగుణంగా పీహెచ్సీలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ల�