నారాయణపేటకొడంగల్ ఎత్తిపోతల పథకం కాంట్రాక్ట్ కేటాయింపును సవాలు చేస్తూ ఏఐసీసీ మాజీ సభ్యుడు బకా జడ్సన్ దాఖలు చేసిన పిటిషన్ను నంబర్ కేటాయింపు దశలోనే హైకోర్టు కొట్టివేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీచేసిన జీవో 9 అమలుపై హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎ
Forest officials | సాగు చేసుకుంటున్న భూముల్లోకి ( Cultivated lands ) ఫారెస్ట్ అధికారులు వచ్చి అటవీ భూమంటూ ఇబ్బందులు పెడుతున్నారని పెద్దనపల్లి రైతులు వినతిపత్రం అందజేశారు .
సోయా కొనుగోలు వెంటనే ప్రారంభించాలని కోరుతూ పొతంగల్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఇన్చార్జి కార్యదర్శి శివాజీకి శనివారం మండలంలోని సుంకిని గ్రామ రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స
మఠాల నిర్వహణ సరిగా లేనప్పుడు, భూముల రక్షణలో మఠాధిపతులు విఫలమైనప్పుడు చట్టప్రకారం కార్యనిర్వహణాధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని హైకోర్టు తేల్చిచెప్పింది.
Pensions | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేలు పింఛన్ ఇవ్వాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం మండల అధ్యక్షులు బాబు కోరారు.
Ilayaraja | అగ్రనటుడు అజిత్ కుమార్ నటించిన సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) తాజాగా నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించబడింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కోర్టులో వేసిన కాపీరైట్ కేసు నేపథ్యంలో, మద్రాసు హైకోర్టు ఆదేశ
దేశ వ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను నిర్వహించేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
నూతన బిల్డింగ్ బైలాస్ చట్టం అమల్లో భాగంగా 133 గజాల స్థలం నుంచి 10 శాతం మార్టిగేజ్ (తనఖా) విధానం ఇకపై కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పేద ప్రజలకు శాపంగా మారనున్నది.
లంబాడా, సుగాలి, బంజారాలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Old Pension Scheme | సీపీఎస్ (CPS) విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ( Old pension Scheme ) అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం మండల అధ్యక్షుడు రాథోడ్ కృష్ణారావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, రాష్ట సహాద్యక్షుడు అయిల్నేని నరేందర్ రావు, జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య ప్�
వినాయక మండపాల వద్ద కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు శుక్రవారం పట్టణ అధ్యక్షుడు పసులేటి గోపి కిషన్ ఆధ్వర�