మఠాల నిర్వహణ సరిగా లేనప్పుడు, భూముల రక్షణలో మఠాధిపతులు విఫలమైనప్పుడు చట్టప్రకారం కార్యనిర్వహణాధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని హైకోర్టు తేల్చిచెప్పింది.
Pensions | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేలు పింఛన్ ఇవ్వాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం మండల అధ్యక్షులు బాబు కోరారు.
Ilayaraja | అగ్రనటుడు అజిత్ కుమార్ నటించిన సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) తాజాగా నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించబడింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కోర్టులో వేసిన కాపీరైట్ కేసు నేపథ్యంలో, మద్రాసు హైకోర్టు ఆదేశ
దేశ వ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను నిర్వహించేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
నూతన బిల్డింగ్ బైలాస్ చట్టం అమల్లో భాగంగా 133 గజాల స్థలం నుంచి 10 శాతం మార్టిగేజ్ (తనఖా) విధానం ఇకపై కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పేద ప్రజలకు శాపంగా మారనున్నది.
లంబాడా, సుగాలి, బంజారాలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Old Pension Scheme | సీపీఎస్ (CPS) విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ( Old pension Scheme ) అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం మండల అధ్యక్షుడు రాథోడ్ కృష్ణారావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, రాష్ట సహాద్యక్షుడు అయిల్నేని నరేందర్ రావు, జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య ప్�
వినాయక మండపాల వద్ద కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు శుక్రవారం పట్టణ అధ్యక్షుడు పసులేటి గోపి కిషన్ ఆధ్వర�
Suicide Threat | మన ఊరు- మనబడి పథకం కింద పాఠశాల మరమ్మతు పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వకుంటే ఆత్మహత్య తప్పదని ఓ కాంట్రాక్టర్ ఏకంగా ఎంఈవోకు వినతి పత్రం అందజేశారు.
రైతులందరికీ సాగునీరు అందించాలందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రమేల సత్పతిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు.
Caste certificates | వలస వచ్చిన లంబాడీలపై విచారణ చేపట్టి కుల ధ్రువీకరణ పత్రాలు రద్దు చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సెడ్మాకి రామారావు డిమాండ్ చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో 64 ఏండ్ల నుంచి నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది.